యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్లు ఉన్న బిల్డింగ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరుగడంతో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్థులు ప్రా
PM Modi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాజధాని లక్నో (Luknow) లో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ (Aliganj) లోని పురానియా ప్రాంతంలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనంలోని కోచింగ్ సెంటర్ (Coaching Centre) లో చెలరేగిన మంటల కారణంగా 14 మం�
Coaching Center: లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. అనేకమంది విద్యార్థులు ఆ సెంటర్లో చిక్కుకున్నారు. కొందరు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు ఓ ప్రత్యక్ష సాక్�
IND vs AFG | ఇండియా నిర్దేశించిన 403 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్గనిస్తాన్ 71 రెండో వికెట్ కోల్పోయింది. 13.1 ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో ఇబ్రహీం జద్రాన్(21) ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
IND vs AFG | ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియన్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. కెప్టెన్ శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగారు.
Noida Airport: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమైంది. లక్నో నుంచి ప్రయాణికులతో తొలి ఇండిగో విమానం చేరుకున్నది. ఆ తర్వాత లక్నోకు ఫ్లయిట్ టేకాఫ్ తీసుకున్నది. జీవార్ ప్రాంతానికి చెంది
పోటీ పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో లక్నోలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతోపాటు నిరస
IndiGo flight : ఇండిగో విమానానికి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. జూన్ 12న లక్నో నుంచి ఢిల్లీ బయల్దేరాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
Lucknow : త్విషా శర్మ ఘటన మరువక ముందే మరో మహిళ వరకట్న వేధింపులు, అత్తవారింటి హింసకు మరో యువతి బలైంది. లక్నోలో ఒక యువతి అత్తారింట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె పేరు మాన్సి. తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా లక్నోలోని ఆమె నివాసానికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె భద్రతా సిబ్బంది ఆ నేతలను లోపలికి అనుమతించకు
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీలోని అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై వచ్చిన ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై విచారణ జరపాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Lucknow : ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదుల ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. వీరిలో మీరట్కు చెందిన సాకిబ్ అలియాస్ డెవిల్ ప్రధాన �
కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా ఎనలేని సేవలు అందించి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండూరు రవీందర్రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది.
Student Dies in Bike Race | యువకుల బైక్ రేసింగ్ విషాదాన్ని మిగిల్చింది. రేసింగ్లో పాల్గొన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఆ బైక్ నడిపిన విద్యార్థి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాక