కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఏండ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. ఒక్క రైల్వే శాఖలోనే 3.15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నిరుద్యోగ ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు తెలిపారు.
కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పోలీసు క మిషనర్ సుబ్బారాయుడు తెలిపారు. గురువా రం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వ
‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ అని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు తేవడం, ఉద్యోగాలు కల్పించడం చేతగాక.. ‘పకోడీ వేసుకోవడం కూడా ఉపాధి కిందిక�
దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉన్నదంటూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలేశారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యో�
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మా�
ఈ ఏడాది మొదలు దేశ, విదేశీ కంపెనీల నుంచి రోజూ వేలల్లో ఉద్యోగ కోతల ప్రకటనల్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులనూ సరైన ఆర్థిక ప్రణాళికతో ఎదుర్కోవచ్చు.
నాణేనికి రెండు పార్శాలు ఉన్నట్లుగానే ఉపాధి వెతుకులాటలోనూ రెండు రకాల అ నుభవాలు ఎదురవుతుంటాయి. మొదటిది అనుభవం, నైపుణ్యమైతే. రెం డోది అనుభవరాహి త్యం, నైపుణ్యతలేమి.
‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం’ ఇదీ 2014 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. అయితే ఆ హామీని అటకెక్కించిన బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు మాత్రం దేశ సంపదను దోచిపెట్టే పనిలో బిజీ�
P Chidambaram | కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం విమర్శించారు.
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ