నల్లగొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంజీ యూనివర్సిటీ మొదలు క్లాక్టవర్ సెంటర్ వరకు ఎక్కడా �
బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మార్చ్.. నిరుద్యోగులకు భరోసానివ్వడంలో విఫలమైంది. మూడ్రోజుల కిందట మహబూబ్నగర్లో నిర్వహించిన కార్యక్రమం జనం లేక బోసి పోయింది. టార్చ్ వేసి వెతికినా నిరుద్యోగులు కనిపించల
కాంగ్రెస్లో నిరుద్యోగ సభలు చిచ్చురేపుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ సభ విషయంలో ఉత్తమ్, రేవంత్రెడ్డి నడుమ విభేదాలు సమసిపోకముందే.. ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి నడుమ విభేదాలు బయటపడ్డాయ
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ వరంగల్లో చేపట్టిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే మాదిరిగా వ్యవహరించింది. ఇన్ని రోజులు పోలీసులు అనుమతులు ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి ఈసారి ర
కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఏండ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. ఒక్క రైల్వే శాఖలోనే 3.15 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నిరుద్యోగ ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు తెలిపారు.
కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పోలీసు క మిషనర్ సుబ్బారాయుడు తెలిపారు. గురువా రం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వ
‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ అని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు తేవడం, ఉద్యోగాలు కల్పించడం చేతగాక.. ‘పకోడీ వేసుకోవడం కూడా ఉపాధి కిందిక�
దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉన్నదంటూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలేశారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యో�
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మా�