కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగుల్తయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు.
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
Unemployment | ‘గురివింద గింజ’ నీతిని తలపిస్తున్నది కాంగ్రెస్ నాయకుల వైఖరి. ప్రత్యేక రాష్ట్రంలో 2.32 లక్షల ప్రభుత్వ కొలువులకు అనుమతులనిచ్చిన బీఆర్ఎస్ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. త
కేంద్రంలోని మోదీ సర్కారు పాలనలో భారత్ అన్ని రంగాల్లోనూ తిరోగమనం చెందుతున్నది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ అట్టడుగున నిలిచినట్లు ఇటీవలి నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. పొరుగుదేశాలతో పోలిస్తే భారత యు
మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్' అన్నారు. స్�
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ 9 ఏండ్లు గడిచినా ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 ఏండ్ల లోపు యువకుల్లో 42 శాతానికి పైగా ఉద్యోగాల కోసం ఎదురు
ఉద్యోగాల కోసం దేశంలో కోట్లాది మంది యువత పడిగాపులు కాస్తున్నారు. గడిచిన రెండేండ్లలో చూడని స్థాయిలో నిరుద్యోగిత పెరిగిపోయిందని సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సర్కా�
బీజేపీకి వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తు
ఓవైపు భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంటే, మరోవైపు దేశంలో అంతులేని నిరుద్యోగం ఉన్నది. ఏమిటీ ఆంతర్యం? దీనిని పరిశీలిద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్నదంటే ఆ దేశ శ్రామికశక్తి వ్యవసాయరంగం నుంచి పారి
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పూర్తిగా లౌకిక పార్టీ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో ఐయూఎంఎల�
‘రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 18 జాబ్మేళాలను నిర్వహించింది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి 30,902 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. తెలంగాణ స్టేట్ స
సంగారెడ్డి జిల్లాకేంద్రంలో గురువారం బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 50 వేల మందితో నిరుద్యోగ మార్చ్ జరుపుతామని గొప్పలకు పోయిన కమలం పార్టీ.. తీరావచ్చిన జనాన్ని చూసి షాక్కు
నల్లగొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంజీ యూనివర్సిటీ మొదలు క్లాక్టవర్ సెంటర్ వరకు ఎక్కడా �