ABVP protest | రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) విమర్శించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ పబ్లి�
నిరుద్యోగుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు.
ఉద్యోగాల కోసం త్వరలోనే రాష్ట్ర బంద్కు పిలుపుఇవ్వబోతున్నట్టు నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా బంద్ చేపడుతామని, అందుకు సన్నాహాలు చేస్తున్
Loksabha Elections 2024 : దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై విధాన నిర్ణేతల నుంచి మేథావుల వరకూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం నిరుద్యోగ సమస్యపై భిన్నంగా స్పందించార�
Priyanka Gandhi : ప్రజా సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాలకే మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
మోదీ పాలనలో నిరుద్యోగం పెరగిందని, కార్మికుల చట్టాలు, హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద మేడే వాల్పోస్
నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారని, అది నిజమని సీఎం రేవంత్రెడ్డి ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సత�
BJP MP Nirahua | నిరుద్యోగాన్ని అరికట్టేందుకే ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిల్లల్ని కనలేదని బీజేపీ ఎంపీ అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది డీప్ఫేక్ వీడియో అని బీజేప�
నలభై రెండేండ్ల నరేశ్ నౌటియాల్ ఒకప్పుడు రోజుకూలీ. ఆ పరిస్థితి నుంచి అతను బయటపడతాడని, ఎంతోమంది నిరుద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ తమ గ్రామ రైతులకు సహకార మార్కెట్ సదుపాయం కల్పించ�
ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా.. సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగం, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50శాతం మంది అభిప్రాయ పడినట్టు లోక్నీతి తాజా సర్వే వెల్లడించింది.
Loksabha Elections 2024 : ఎన్నికల మేనిఫెస్టోలో తమ హామీల గురించి వివరించే గ్యారంటీ కార్డును దేశంలో కోట్లాది కుటుంబాలకు చేరేలా చూస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.
KTR | దేశంలో నిరుద్యోగ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రఖ్యాత ఐఐటీ గ్రాడ్యుయేట్లకు కూడా ఉద్యోగాలు లేవు. దేశంలో నిరుద్యోగానికి ఇది నిదర్శనం కాదా..? అని ప్రశ్న�