డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సైఫాబాద్లోని విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడించింది. అనంతరం జేఏసీ నేతలు ధర్నా నిర్వహించగా, ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల�
డీఎస్సీతో పాటు టెట్ వేసి, టీచర్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
Priyanka Gandhi | కేంద్రంలో బీజేపీ అధికారంవల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ విమర్శించారు. రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఉ�
భారతీయులు యుద్ధం కన్నా నిరుద్యోగ భూతానికి భయపడుతున్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్లో.. పట్టణాల్లో 6.6 శాతం నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 29 ఏళ్ల కన్నా తక్కువ
లోపభూయిష్టంగా నిర్వహించిన స్టాఫ్నర్సుల నియామక ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. 9 మార్కులు వచ్చిన వారి పే
Rahul Gandhi: మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడంలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంప�
కొత్త రేషన్కార్డులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికుల బతుకు దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాలని సూచించారు.
Parliament security breach | భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణం నిరుద్యోగమని ఆయన అభిప్రాయపడ్డారు.
Sitaram Yechury | దేశంలో నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో కూడా భారత్ స్థానం మరింత దిగజారిందని సీపీఐ (ఎం) (CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దాంతో ప్రజాసంక్షేమం మంటగలిసిం
కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగుల్తయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు.
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
Unemployment | ‘గురివింద గింజ’ నీతిని తలపిస్తున్నది కాంగ్రెస్ నాయకుల వైఖరి. ప్రత్యేక రాష్ట్రంలో 2.32 లక్షల ప్రభుత్వ కొలువులకు అనుమతులనిచ్చిన బీఆర్ఎస్ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. త