జాబ్ మార్కెట్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఐఐటీ బాంబే నుంచి లేటెస్ట్గా వచ్చిన గ్రాడ్యుయేట్లలో 36 శాతం మందికి ఉద్యోగాలు లేవు! 2024వ సంవత్సరంలో ప్లేస్మెంట్స్ కోసం దాదాపు 2,000 మంది �
దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. నిరుద్యోగుల్లో దాదాపు 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదిక పేర్కొన్నది. ఐఎల్వో, ఇన్స్టిట్యూట్ ఆప్ హ్యూమన్ డెవలప్మెంట్(ఐహెచ్
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయ పార్టీలు హామీలు, గ్యారెంటీలతో హోరెత్తించనున్నాయి. అయితే ఓటర్లు మాత్రం దేశంలోని ప్రధాన సమస్యలు, ఆయా అంశాలపై పార్టీల వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శాంత య్య ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. దివిటిపల్లిలోని అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్న
డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సైఫాబాద్లోని విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడించింది. అనంతరం జేఏసీ నేతలు ధర్నా నిర్వహించగా, ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల�
డీఎస్సీతో పాటు టెట్ వేసి, టీచర్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
Priyanka Gandhi | కేంద్రంలో బీజేపీ అధికారంవల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ విమర్శించారు. రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఉ�
భారతీయులు యుద్ధం కన్నా నిరుద్యోగ భూతానికి భయపడుతున్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్లో.. పట్టణాల్లో 6.6 శాతం నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 29 ఏళ్ల కన్నా తక్కువ
లోపభూయిష్టంగా నిర్వహించిన స్టాఫ్నర్సుల నియామక ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. 9 మార్కులు వచ్చిన వారి పే
Rahul Gandhi: మీడియాపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా ఆలోచించడంలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నిరసన చేస్తున్న ఎంప�
కొత్త రేషన్కార్డులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికుల బతుకు దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాలని సూచించారు.
Parliament security breach | భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణం నిరుద్యోగమని ఆయన అభిప్రాయపడ్డారు.
Sitaram Yechury | దేశంలో నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో కూడా భారత్ స్థానం మరింత దిగజారిందని సీపీఐ (ఎం) (CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దాంతో ప్రజాసంక్షేమం మంటగలిసిం