దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా ఉద్యోగాలను కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఈ నెలలో మొదటి మూడు వారాల్లో నిరుద్యోగిత రేటు రికార్డుస్థాయిల
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తున్నది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్�
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, నిరుద్యోగం అకాశన్నంటుతున్నా, రూపాయి విలువ పడిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఏవిధమైన
All Party Meet | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, అధిక ధరలపై ప్రధానంగా చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారత రక్షణ మంత్రి
భారత్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది కావస్తున్నా నిరుద్యోగం తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యన�
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం మునుపెన్నడూ లేనివిధంగా పెచ్చరిల్లుతున్నది. ఆకలి సూచీ, స్థిరాభివృద్ధి, పేదలకు వసతుల కల్పనలో దేశ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది.
దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్నది. ఒక్కో నెలకు ఒక్కో శాతం పెరుగుతూ వస్తున్నది. సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం సెప్టెంబర్లో 6.43 శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబర్ నాటికి 7.77 శాతా
IPSOS Survey | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పలురకాల సమస్యలతో ఆందోళనకు
గురవుతున్నారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అంశంపై భారత్లో
నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందా? అందుకే తీరు మార్చుకోవాలంటూ సంకేతాలిస్తున్నదా? కొందరు ఆరెస్సెస్ నేతలు చేస్తున్న ప�
కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని కమలం పార్టీ ఊదరగొడుతున్నది. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నది. కానీ, బీజేపీ చెప్పేవన్నీ అసత్యపు మాటలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వ
ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి 61 శాతంగా ఉంటే, మన దేశంలో 64 శాతం ఉన్నది. అయినా, దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతున్నది. దేశంలో 105 కోట్ల మంది పదిహేనేండ్ల కంటే పైబడిన వారున్నారు. 100 శాతం పట్టభద్రుల్లో 60 శాతం మంద
పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. అన్నంత పనీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పకోడీలు అమ్ముకోవడం తప్ప దేశ యువతకు ఆయన మరే ఇతర ఉద్యోగ అవకాశాలనూ కల్పించడం లేదని స్పష్టమవుతున్�