‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం’ ఇదీ 2014 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. అయితే ఆ హామీని అటకెక్కించిన బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు మాత్రం దేశ సంపదను దోచిపెట్టే పనిలో బిజీ�
P Chidambaram | కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం విమర్శించారు.
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భా�
ఉపాధి లభించక యువత ఎంతటి విపత్కర పరిస్ధితులను ఎదుర్కొంటున్నదో స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేశాయి. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాది డిసెంబర్లో నిరుద్యోగ రేటు 16 నెలల గరిష్ట స
దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా ఉద్యోగాలను కల్పించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఈ నెలలో మొదటి మూడు వారాల్లో నిరుద్యోగిత రేటు రికార్డుస్థాయిల
బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తున్నది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్�
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, నిరుద్యోగం అకాశన్నంటుతున్నా, రూపాయి విలువ పడిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఏవిధమైన
All Party Meet | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, అధిక ధరలపై ప్రధానంగా చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారత రక్షణ మంత్రి
భారత్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది కావస్తున్నా నిరుద్యోగం తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యన�
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం మునుపెన్నడూ లేనివిధంగా పెచ్చరిల్లుతున్నది. ఆకలి సూచీ, స్థిరాభివృద్ధి, పేదలకు వసతుల కల్పనలో దేశ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది.
దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్నది. ఒక్కో నెలకు ఒక్కో శాతం పెరుగుతూ వస్తున్నది. సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం సెప్టెంబర్లో 6.43 శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబర్ నాటికి 7.77 శాతా