బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఉపాధి లేక చాలామంది కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఒకప్పుడు ఉపాధి లేక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన ఇక్కడి వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ సర్క�
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. �
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా మరోసారి హోరెత్తింది. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బై బై మోదీ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో తమ ఆక్రోశాన్ని వెల్ల�
‘యువశక్తిని నిర్లక్ష ్యం చేసిన సమాజమేదైనా అంధకారంలోకి దిగజారిపోక తప్పదు’ అని స్వామి వివేకానందుడు హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థం లేని ప్రచార �
న్యూఢిల్లీ : ఈడీ విచారణ చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను విచారించిన విషయం తెలిసిందే. బుధవారం కా
ఉద్యోగ కల్పనలో నరేంద్రమోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ మేర
శంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 శాతం విఫలమైందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ‘అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని 2014�
భారతదేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో 7.6%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్కు 7.83 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. మొత్తంగా గత నెలలో
దేశ ఆర్థిక వ్యవస్థపై బీజేపీ నేతలు చెప్పుకుంటున్నవి డాంబికాలే తప్ప వాస్తవాలు కాదని తాజాగా విడుదలైన రిజర్వ్బ్యాంక్ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త�
దేశంలోని నిరుద్యోగిత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేంద్రంపై మళ్లీ మండిపడ్డారు. మోదీ ఇచ్చిన అనేక మాస్టర్స్ట్రోక్స్తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు తమ ఆశను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింద�
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న వారు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై నడపాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శ్ర