IPSOS Survey | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పలురకాల సమస్యలతో ఆందోళనకు
గురవుతున్నారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అంశంపై భారత్లో
నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు
కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందా? అందుకే తీరు మార్చుకోవాలంటూ సంకేతాలిస్తున్నదా? కొందరు ఆరెస్సెస్ నేతలు చేస్తున్న ప�
కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని కమలం పార్టీ ఊదరగొడుతున్నది. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నది. కానీ, బీజేపీ చెప్పేవన్నీ అసత్యపు మాటలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వ
ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి 61 శాతంగా ఉంటే, మన దేశంలో 64 శాతం ఉన్నది. అయినా, దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతున్నది. దేశంలో 105 కోట్ల మంది పదిహేనేండ్ల కంటే పైబడిన వారున్నారు. 100 శాతం పట్టభద్రుల్లో 60 శాతం మంద
పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. అన్నంత పనీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పకోడీలు అమ్ముకోవడం తప్ప దేశ యువతకు ఆయన మరే ఇతర ఉద్యోగ అవకాశాలనూ కల్పించడం లేదని స్పష్టమవుతున్�
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఉపాధి లేక చాలామంది కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఒకప్పుడు ఉపాధి లేక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన ఇక్కడి వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ సర్క�
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. �
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా మరోసారి హోరెత్తింది. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బై బై మోదీ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో తమ ఆక్రోశాన్ని వెల్ల�
‘యువశక్తిని నిర్లక్ష ్యం చేసిన సమాజమేదైనా అంధకారంలోకి దిగజారిపోక తప్పదు’ అని స్వామి వివేకానందుడు హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థం లేని ప్రచార �
న్యూఢిల్లీ : ఈడీ విచారణ చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను విచారించిన విషయం తెలిసిందే. బుధవారం కా
ఉద్యోగ కల్పనలో నరేంద్రమోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రపంచంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఈ మేర
శంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 శాతం విఫలమైందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ‘అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని 2014�