బెంగుళూరు: కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ శేఖరప్ప .. ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై జరిగిన దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. బెకెటోవ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ కింద షెల్టర్లో ఉన్న నవీన్ �
కీవ్: ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. సోమవారం రాత్రివేళ ఆ దాడులు జరిగాయి. ఆ అటాక్లో చిన్నారులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. రాత్రి 11
ఉక్రెయిన్ను ఉక్కుపిడికిలిలో బంధించాలని లక్ష్యంగా చేసుకొన్న పుతిన్ సేనలు ఇచ్చిన హామీలను కూడా తప్పుతున్నాయి. పౌరుల తరలింపునకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ప్రకటించిన రష్�
బిడ్డ ఎక్కడున్నా బతికుంటే చాలనుకొన్నది ఉక్రెయిన్లోని ఓ మాతృమూర్తి. ఈ క్రమంలో ప్రేమపాశాన్ని కూడా కాదనుకొన్నది. అందుకే కల్లోల ఉక్రెయిన్ నుంచి 11 ఏండ్ల కొడుకును వెయ్యి కిలోమీటర్ల దూరంలోని స్లొవేకియా దేశ�
శత్రు దేశపు యుద్ధట్యాంకుపై ఎక్కి, స్వదేశ పతాకాన్ని రెపరెపలాడించాడు ఓ ఉక్రెయిన్ పౌరుడు. రష్యా దాడులను నిరసిస్తూ పలువురు ఉక్రెయిన్ పౌరులు వీధుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇంతలో వీధుల్లోంచి వెళ్తున్న ఓ
యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. ఆ దేశంపై యుద్ధం చేస్తున్న రష్యా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు త్వరలోనే తమ దేశంలో భేటీ అవుతారని టర్కీ వెల్లడించింది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు నిర్వహించి, మధ్యవ
కీవ్: ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు రష్యా కొన్ని మార్గాలను ప్రకటించింది. ఆ కారిడార్లపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రూట్లన్నీ అనైతికంగా ఉన్నాయని ఉక్రెయిన్ వెల్లడించ�
ఉక్రెయిన్ అధ్యక్షుడు చనిపోతే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నకు అగ్రరాజ్యం అమెరికా సమాధానం చెప్పింది. వాళ్ల అధ్యక్షుడు చనిపోయినా కూడా ప్రభుత్వం కొనసాగేలా ఉక్రెయిన్ చర్యలు తీసుకుందని అమెరికా యూ�
సివిరొడోనెస్కీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ .. ఉక్రెయిన్లో వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆయన వద్ద బ్లాక్ ప్యాంథర్, జాగ్వార్ పులులు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్పై రష్యా ద�
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను రాష్ట్రానికి తీసుకొచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 109 మంది విద్యార్థులను స్వదేశానికి రప్పించగా.. మరో 86 మంది విద్యార్థులను సురక్షితంగా...
కీవ్: ఉక్రెయిన్లోని కీలక నగరాలపై రష్యా బాంబు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అనేక నగరాలపై వైమానికి దాడులు కొనసాగిస్తోంది. కొన్ని నగరాల్లో ఆర్మీ కదం తొక్కుతోంది. అయితే బాంబుల వర్షం నుం�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఇవాళ మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు ఆయన ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్లో ప్రస్థుతం ఉన్న పరిస్థితిపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ సంద