బిడ్డ ఎక్కడున్నా బతికుంటే చాలనుకొన్నది ఉక్రెయిన్లోని ఓ మాతృమూర్తి. ఈ క్రమంలో ప్రేమపాశాన్ని కూడా కాదనుకొన్నది. అందుకే కల్లోల ఉక్రెయిన్ నుంచి 11 ఏండ్ల కొడుకును వెయ్యి కిలోమీటర్ల దూరంలోని స్లొవేకియా దేశ�
శత్రు దేశపు యుద్ధట్యాంకుపై ఎక్కి, స్వదేశ పతాకాన్ని రెపరెపలాడించాడు ఓ ఉక్రెయిన్ పౌరుడు. రష్యా దాడులను నిరసిస్తూ పలువురు ఉక్రెయిన్ పౌరులు వీధుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇంతలో వీధుల్లోంచి వెళ్తున్న ఓ
యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. ఆ దేశంపై యుద్ధం చేస్తున్న రష్యా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు త్వరలోనే తమ దేశంలో భేటీ అవుతారని టర్కీ వెల్లడించింది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు నిర్వహించి, మధ్యవ
కీవ్: ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు రష్యా కొన్ని మార్గాలను ప్రకటించింది. ఆ కారిడార్లపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రూట్లన్నీ అనైతికంగా ఉన్నాయని ఉక్రెయిన్ వెల్లడించ�
ఉక్రెయిన్ అధ్యక్షుడు చనిపోతే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నకు అగ్రరాజ్యం అమెరికా సమాధానం చెప్పింది. వాళ్ల అధ్యక్షుడు చనిపోయినా కూడా ప్రభుత్వం కొనసాగేలా ఉక్రెయిన్ చర్యలు తీసుకుందని అమెరికా యూ�
సివిరొడోనెస్కీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ .. ఉక్రెయిన్లో వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆయన వద్ద బ్లాక్ ప్యాంథర్, జాగ్వార్ పులులు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్పై రష్యా ద�
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను రాష్ట్రానికి తీసుకొచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 109 మంది విద్యార్థులను స్వదేశానికి రప్పించగా.. మరో 86 మంది విద్యార్థులను సురక్షితంగా...
కీవ్: ఉక్రెయిన్లోని కీలక నగరాలపై రష్యా బాంబు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అనేక నగరాలపై వైమానికి దాడులు కొనసాగిస్తోంది. కొన్ని నగరాల్లో ఆర్మీ కదం తొక్కుతోంది. అయితే బాంబుల వర్షం నుం�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఇవాళ మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు ఆయన ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్లో ప్రస్థుతం ఉన్న పరిస్థితిపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ సంద
మాస్కో: రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ క్రైస్తవ మతబోధకుడు.. యుద్ధానికి వ్యతిరేకంగా ఉపన్యాసం చేశారు. ఈ ఘటనలో రష్యా పోలీసుల ఆ ఫాదర్ని అరెస�
కీవ్ మినహా ప్రధాన సిటీలు కైవసం పోర్ట్ సిటీ ఒడెస్సాపై దాడులకు రెడీ మరియుపోల్ నుంచి పౌరుల తరలింపులో రెండోరోజూ ఆటంకం పోలండ్లో ఉక్రెయిన్ ప్రవాస సర్కార్ ఏర్పాటుకు అమెరికా ప్లాన్ వాషింగ్టన్ పోస్ట్
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి ఆదివారం ఏడు ప్రత్యేక విమానాల్లో 135 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ విద్యార్థులను అధికారుల
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా ఉక్రెయిన్లోని వినిట్సియా ఎయిర్పోర
ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర