మున్నార్: ఆర్యా ఆల్డ్రిన్… జైరా.. ఈ ఇద్దరి స్టోరీ ఓ సెన్షేషన్. వారి మధ్య రిలేషన్ ఇప్పుడో ట్రెండింగ్. రష్యా బాంబుల మోత నుంచి మెడికల్ విద్యార్థి ఆర్యా తన పెంపుడు కుక్కతో ఉక్రెయిన్ నుంచి కేరళ�
Coca cola | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నది. అమెరికన్ కంపెనీలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్, వీసా, మాస్టర్కార్డ్, యూట్య�
Russia | యుద్ధభూమి ఉక్రెయిన్లో రష్యా (Russia) మరోసారి కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించింది. దేశంలోని ఐదు నగరాల్లో పౌరుల తరలింపునకు అనువుగా తాత్కాలికంగా కాల్పులను నిలిపివేస్తున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.
కన్నతల్లి లాంటి సొంతూరును వీడాలని లేకున్నా.. ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు కన్నబిడ్డల భవిష్యత్తు కోసం వాళ్లు ఊరు విడవక తప్పలేదు. గత రెండు వారాలుగా రష్యా భీకర దాడులతో దద్దరిల్లిన ఉక్రెయిన్లోని ప్రధాన నగ�
ఫొటోలోని కుర్రాడి పేరు సైనికేశ్ రవిచంద్రన్. వయసు 21 ఏండ్లు. తమిళనాడుకు చెందిన ఇతను.. పేరుకుదగ్గట్టే సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలని చిన్నప్పటి నుంచి కలలుకన్నాడు. అయితే పొడువు కారణంగా ఇండియన్ ఆర
నాటో కూటమిలో తాము చేరాలనుకోవడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులకు తెగబడుతున్న రష్యాపై ఆ కూటమి పోరాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూభాగంలోని ప్రాంతాలను స్వతంత్
Leonardo DiCaprio | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. గత 13 రోజులుగా రష్యా సైన్యం ఉక్రెయిన్లోని వివిధ నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నది. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల�
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో విద్యార్థులు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే 31 మంది నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు...
బెంగుళూరు: కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ శేఖరప్ప .. ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై జరిగిన దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. బెకెటోవ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ కింద షెల్టర్లో ఉన్న నవీన్ �
కీవ్: ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. సోమవారం రాత్రివేళ ఆ దాడులు జరిగాయి. ఆ అటాక్లో చిన్నారులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. రాత్రి 11
ఉక్రెయిన్ను ఉక్కుపిడికిలిలో బంధించాలని లక్ష్యంగా చేసుకొన్న పుతిన్ సేనలు ఇచ్చిన హామీలను కూడా తప్పుతున్నాయి. పౌరుల తరలింపునకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ప్రకటించిన రష్�