మాస్కో: రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ క్రైస్తవ మతబోధకుడు.. యుద్ధానికి వ్యతిరేకంగా ఉపన్యాసం చేశారు. ఈ ఘటనలో రష్యా పోలీసుల ఆ ఫాదర్ని అరెస�
కీవ్ మినహా ప్రధాన సిటీలు కైవసం పోర్ట్ సిటీ ఒడెస్సాపై దాడులకు రెడీ మరియుపోల్ నుంచి పౌరుల తరలింపులో రెండోరోజూ ఆటంకం పోలండ్లో ఉక్రెయిన్ ప్రవాస సర్కార్ ఏర్పాటుకు అమెరికా ప్లాన్ వాషింగ్టన్ పోస్ట్
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి ఆదివారం ఏడు ప్రత్యేక విమానాల్లో 135 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ విద్యార్థులను అధికారుల
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా ఉక్రెయిన్లోని వినిట్సియా ఎయిర్పోర
ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశం తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ చివరికొచ్చేసిందని హంగేరిలోని భారత ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంబ
Russia – Ukraine War | ఓ వైపు దేశరక్షణ. మరోవైపు ప్రజాసంరక్షణ. ఇదీ ప్రస్తుతం ఉక్రెయిన్ జవాన్ల ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకుతగ్గట్టే.. కీవ్ నగరంలో ధ్వంసమైన ఓ భవంతి శిథిలాల్లో ఏడుస్తున్న ఓ పసిగుడ్డును అక్కున చేర్చ�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆ దేశంలోని భారతీయులు, భారత విద్యార్థుల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం కొ
Russia | ఉక్రెయిన్లో రష్యా (Russia) దాడులు ఉధృతం చేసింది. దేశంలోని ప్రధాన ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నది. ఇప్పటికే రెండు అణువిద్యుత్ కేంద్రాలతోపాటు ఓడరేవు పట్టణం ఖేర్సన్ను ఆదీనంలోకి తీసుకుం�
ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్'గా ప్రకటించాలన్న తన అభ్యర్థనను తిరస్కరించిన నాటో కూటమిపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపించేందుకు నాటో గ్రీన్సిగ్నల్ ఇచ్చిం
ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీకి చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు ఢిల్లీలోని తెలంగాణభవన్లో భోజన సదుపాయం, వసతి కల్పిస్తున్నారు.
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ దేశాలతోపాటు అమెరికా.. అలాగే ఈ దేశాల్లోని ప్రముఖ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ సం�