హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి శుక్రవారం నాడు 111మంది తెలంగాణ విద్యార్థులు శుక్రవారం ఢిల్లీ, ముంబైకి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శరత్ను ప్రత్యేకం�
న్యూఢిల్లీ: అన్నం లేదు. నీళ్లు లేవు. ఉన్నచోట ఉండలేరు. పారిపోదామంటే మార్గం లేదు. బస్సుల్లేవు. రైళ్లలో ఎక్కనివ్వరు. నడకే దిక్కు. ఎముకలు కొరికే చలి. రక్తం గడ్డ కట్టే చల్లటిగాలి. కానీ తప్పదు. బతికుండాలంటే చావుకు
ఉక్రెయిన్ నుంచి ఉమ్మడి జిల్లాకు చేరుకున్నవైద్య విద్యార్థులు బిడ్డలను చూసి ఎయిర్పోర్ట్లో భావోద్వేగానికి లోనైన తల్లిదండ్రులు వారం రోజుల బాధను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న యువకులు కట్టంగూర్, మార్చ�
మా తల్లిదండ్రులు సుజాతనగర్కు చెందిన చంద్రశేఖర్ - జ్యోతి. ఉక్రెయిన్లో వైద్యవిద్య మూడో సంవత్సరం చదుతున్నాను. యుద్ధం ప్రారంభానికి ముందే ఇతర దేశాల వైద్య విద్యార్థులు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ ఉక�
‘యుద్ధం వస్తుందన్నారు. వట్టిదేనని కొట్టిపారేశారు. తెల్లారి లేచే సరికి బాంబుల వర్షం. దట్టమైన పొగలతో చీకటి అలముకుంది. ఒక్కసారిగా భయోత్పాతం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మంచి నీరు కూడా దొరకని దుస్థిత�
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో గూగుల్, ట్రిప్అడ్వయిజర్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యాలోని పలు రెస్టారెంట్లకు సంబంధించిన రివ్యూ సెక్షన్లో నెటిజన్లు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఫొటో
కీవ్: జపోరిజియా అణు శక్తి కేంద్రాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గురువారం రష్యా చేసిన దాడిలో జపోరిజియా ప్లాంట్ ప్రమాదానికి గురైంది. ఫైరింగ్ వల్ల ఆ ప్లాంట్�
మాస్కో: ఉక్రెయిన్లోని ఖార్కీవ్ పట్టణాన్ని రష్యా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇతర దేశస్థులు కూడా ఉన్నారు. ఖార్కీ�
కీవ్: యూరోప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్పై రష్యా ఫైరింగ్ చేసింది. దీంతో జపోరిజియా ప్లాంట్లో మంటలు వ్యాపించాయి. అయితే ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద ఫైటింగ్ ఆగినట్లు ఎనర్గోడర్ మేయర్ డిమిట్
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో భీకర యుద్ధం నడుస్తోంది. అయితే అక్కడ ఉన్న ఓ భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు .. ఇండి�
Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు