ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఖర్గీవ్లో జరిగిన ఒక దాడిలో కర్�
న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి
Russia | ఉక్రెయిన్లో బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా (Russia) తాత్కాలికంగా కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించింది. పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నావఖా పట్టణాలను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.
Mariupol | ఉక్రెయిన్పై పదోరోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రేపు పట్టణమైన మరియుపోల్ను (Mariupol) రష్యా బలగాలు చుట్టుముట్టాయని మేయర్ తెలిపారు.
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి శుక్రవారం నాడు 111మంది తెలంగాణ విద్యార్థులు శుక్రవారం ఢిల్లీ, ముంబైకి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శరత్ను ప్రత్యేకం�
న్యూఢిల్లీ: అన్నం లేదు. నీళ్లు లేవు. ఉన్నచోట ఉండలేరు. పారిపోదామంటే మార్గం లేదు. బస్సుల్లేవు. రైళ్లలో ఎక్కనివ్వరు. నడకే దిక్కు. ఎముకలు కొరికే చలి. రక్తం గడ్డ కట్టే చల్లటిగాలి. కానీ తప్పదు. బతికుండాలంటే చావుకు
ఉక్రెయిన్ నుంచి ఉమ్మడి జిల్లాకు చేరుకున్నవైద్య విద్యార్థులు బిడ్డలను చూసి ఎయిర్పోర్ట్లో భావోద్వేగానికి లోనైన తల్లిదండ్రులు వారం రోజుల బాధను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న యువకులు కట్టంగూర్, మార్చ�
మా తల్లిదండ్రులు సుజాతనగర్కు చెందిన చంద్రశేఖర్ - జ్యోతి. ఉక్రెయిన్లో వైద్యవిద్య మూడో సంవత్సరం చదుతున్నాను. యుద్ధం ప్రారంభానికి ముందే ఇతర దేశాల వైద్య విద్యార్థులు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ ఉక�
‘యుద్ధం వస్తుందన్నారు. వట్టిదేనని కొట్టిపారేశారు. తెల్లారి లేచే సరికి బాంబుల వర్షం. దట్టమైన పొగలతో చీకటి అలముకుంది. ఒక్కసారిగా భయోత్పాతం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మంచి నీరు కూడా దొరకని దుస్థిత�
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో గూగుల్, ట్రిప్అడ్వయిజర్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యాలోని పలు రెస్టారెంట్లకు సంబంధించిన రివ్యూ సెక్షన్లో నెటిజన్లు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఫొటో