Ukraine | ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్ ప్రాంతాల్లో రష్యా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అక్కడ ఉన్న ప్రజలు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని సూచి�
Zaporizhzhia | ఉక్రెయిన్పై రష్యన్ సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. దేశంలోని కీలక నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఎనర్హోదర్ నగరంలో ఉన్న యూరప్లోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేందమైన జపోరిజియా (Zaporizhzhia)పై దాడిచేసింద
ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ను తాము ఆదేశించగలమా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో, దాని సరిహద్దుల్లో చిక్
బీహార్ రాష్ర్టానికి చెందిన దివ్యాంశు సింగ్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయాడు. అతి కష్టమ్మీద దేశ సరిహద్దు దాటి హంగేరీ చేరాడు. అక్కడి నుంచి విమానంలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు. దివ్య
ఉక్రెయిన్-రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో క్షేమంగా సొంత ప్రాంతాలకు వస్తున్నారు. తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం
ఉక్రెయిన్లో తాము అనుకొన్నది సాధించి తీరుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనక్కు తగ్గబోమన్నారు. గురువారం ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఫోన్లో మాట్లాడ�
ఉక్రెయిన్పై రష్యా దాడుల పర్వం గురువారం కొత్త మలుపు తీసుకొన్నది. ఉక్రెయిన్పై తమ పోరు చివరి దాకా కొనసాగుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ పేర్కొన్నారు. తమ అసలు లక్ష్యం ఉక్రెయిన్ ఆక్రమణే అన�
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడితో ఆస్తి, ప్రాణ నష్టాలు అపారం. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఒక ఎత్తు అయితే.. అక్కడ ఉన్న విదేశీయుల పరిస్థితి మరీ దారుణం. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఉక్రెయ�
ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా ప్రాధమిక డిమాండ్లనే ముందుంచిందని చెప్పారు. దేశ భద్రత
మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇవాళ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే, అది అణ్వాయుధ యుద్ధమే అవుతుందన్నారు. ఇవాళ న్యూస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమె�
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన సలహా, సంప్రదింపుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్త
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్వేదం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆదేశించగలమా అని ఆయన అడిగారు. ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ �