న్యూయార్క్: రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో జనం వలస వెళ్తున్నారు. గడిచిన ఏడు రోజుల్లోనే ఆ దేశం నుంచి పది లక్షల మంది వీడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. వలస బాట పట్టిన జనమంతా
కీవ్: రష్యా దూకుడు పెంచింది. నిన్న రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై విరుచుకుపడింది. రెండు చోట్ల అత్యంత శక్తివంతమైన పేలుళ్లు జరిగాయి. కీవ్తో పాటు ఇతర ఉక్రెయిన్ నగరాల్లోనూ నిన్న రాత్రి భీకర దా
Kherson | ఉక్రెయిన్పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తున్నది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్కు దక్షిణాన ఉన్న ఖెర్సన్ (Kherson)నగరాన్ని తమ వశంచేసుకున్నాయి.
UNGA | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది.
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్లో (Ukraine) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి.
మన ప్రధాని నరేంద్ర మోదీజీ గత శనివారం ప్రైవేటు పెట్టుబడిదారులను ఉద్దేశించి ఒక వెబ్నార్లో మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ప్రధానంగా వైద్య విద్య కోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల దే�
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లోని అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల విభాగం ప్రత్యేక చొరవతో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 18 మంది తెలుగు విద్యార్థులు ఉపశ�
ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి చందన్ జిందాల్ (22) బుధవారం మరణించారు. అతడి స్వస్థలం పంజాబ్. చదువుకోసం ఉక్రెయిన్కు వెళ్లిన అతడికి దాదాపు నెల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీం�
పార్టీపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు: తొగాడియా నాగ్పూర్, మార్చి 2: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమేనని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మాజీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఉత్తరప�
రష్యా సైనికుల బాంబుల వల్ల ఉక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. ఉక్రెయిన్లోని ఖార్ఖీవ్ పట్టణంపై మిస్సైల్తో దాడి చేశారు. ప్రజల నివాసాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయ�
ఒకే ఒక్క పాస్పోర్ట్. 16 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడింది.రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి కాపాడుకోవడానికి ఓ బాలుడు తన పాస్పోర్టును అడ్డుగా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రష్యా సైనికుల బు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే పలు పట్టణాలపై రష్యన్ దళాలు బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో బాంబు పేలినప్పుడు వేగంగా దూసుకొచ్చిన ఒక ఇనుప ముక్క.. ఒక పదహారేళ్ల యువ
రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని వ్యవహారాలను సెట్ చేసే.. ఉక్రెయిన్పై దాడులకు దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు దాడులు చేయడానికి తగిన ప్రదేశాలను ఎంచుకోవడం, దాడులు చేసే విషయంలో వ్
యుద్ధ బీభత్సంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా? అని అక్కడి వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక భారతీయ విద్యార్థిని మాత్రం అలా చేయలేదు. తన పెంపుడు కుక్క ‘జైరా’ను కూడా స్వదేశం తీస