న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయ�
కీవ్: హాలీవుడ్ హీరో, ఆస్కార్ విన్నర్ సీన్ పెన్.. ఉక్రెయిన్లో షూటింగ్ కోసం వెళ్లి తెగ ఇబ్బందులుపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ గురించి డాక్యుమెంటరీ తీసేందుకు కీవ్కు వెళ్లిన 61 ఏళ్ల సీన్ పెన్ ఆ �
Russia | ఉక్రెయిన్లో ఏడో రోజూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడికి దిగుతుండటంతో రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ నగరంపై రష్యా
Students | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబ
Apple | అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్�
peace talks | రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలు (Peace talks) నేడు జరగనున్నాయి. బెలారస్లోని గోమెల్ పట్టణంలో సోమవారం ఇరుదేశాల అధికారులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా అసంపూర్తిగా ముగిస�
ఉక్రెయిన్పై విరుచుకుపడటానికి రష్యా దండు బయల్దేరింది. రాజధాని కీవ్ మీద ముప్పేటదాడి చేయడానికి వేలాది యుద్ధ ట్యాంకులు దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభించి ఆరు రోజులైనా.. ఏ మాత్రం లొంగకుండా వీరోచితంగా ప�
నడి రోడ్డుపై ల్యాండ్మైన్ (బాంబు) కనిపిస్తే ఏం చేస్తాం? బతుకు జీవుడా అనుకుంటూ దానికి దూరంగా పరిగెడతాం. అయితే ఉక్రెయిన్లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం �
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మరణించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకొని ఉన్న భారతీయుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. సరిహద్దులో ఉన్న పొరుగు దేశాలకు చేరుకోవడంలో విద్యార్థులకు అ
యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కలవరపడుతున్నది. కానీ, అంతకంటే ఆందోళన పడాల్సిన అంశం.. ‘ముంచుకొస్తున్న వాతావరణ ముప్పు’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ తాజా నివేదికలో మానవాళ�