ఉక్రెయిన్పై విరుచుకుపడటానికి రష్యా దండు బయల్దేరింది. రాజధాని కీవ్ మీద ముప్పేటదాడి చేయడానికి వేలాది యుద్ధ ట్యాంకులు దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభించి ఆరు రోజులైనా.. ఏ మాత్రం లొంగకుండా వీరోచితంగా ప�
నడి రోడ్డుపై ల్యాండ్మైన్ (బాంబు) కనిపిస్తే ఏం చేస్తాం? బతుకు జీవుడా అనుకుంటూ దానికి దూరంగా పరిగెడతాం. అయితే ఉక్రెయిన్లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయ విద్యార్థి నవీన్ (21) ప్రాణాలు కోల్పోయాడు. నవీన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతి పట్ల సంతాపం ప్రకటించింది. నవీన్ కుటుంబసభ్యులకు సమాచారం �
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మరణించిన నేపథ్యంలో అక్కడ చిక్కుకొని ఉన్న భారతీయుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. సరిహద్దులో ఉన్న పొరుగు దేశాలకు చేరుకోవడంలో విద్యార్థులకు అ
యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కలవరపడుతున్నది. కానీ, అంతకంటే ఆందోళన పడాల్సిన అంశం.. ‘ముంచుకొస్తున్న వాతావరణ ముప్పు’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ తాజా నివేదికలో మానవాళ�
సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాల్లో పాశ్చాత్య దేశాలు మిలటరీ స్థావరాలు ఏర్పాటు చేయకూడదని రష్యా తేల్చిచెప్పింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావరోవ్ చెప్పినట్లు సమాచారం. రష్యాకు చెందిన �
బెంగళూరు : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడిలో కర్నాటకలోని హవేరీ�
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఖార్కీవ్పై రష్యా చేసిన దాడిలో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కీవ్, ఖార్క�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. ఓ వైపు చర్చలు ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో వైపు రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ల