సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాల్లో పాశ్చాత్య దేశాలు మిలటరీ స్థావరాలు ఏర్పాటు చేయకూడదని రష్యా తేల్చిచెప్పింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావరోవ్ చెప్పినట్లు సమాచారం. రష్యాకు చెందిన �
బెంగళూరు : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడిలో కర్నాటకలోని హవేరీ�
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఖార్కీవ్పై రష్యా చేసిన దాడిలో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కీవ్, ఖార్క�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. ఓ వైపు చర్చలు ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో వైపు రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ల
ఉక్రెయిన్పై ఉన్నట్లుండి యుద్ధం ప్రకటించిన రష్యాను ప్రపంచ దేశాలన్నీ తప్పుబడుతున్నాయి. కానీ ఈ సంక్షోభం పైకి కనిపించేంత సులభంగా అర్ధమయ్యేది కాదని పలువురు నిపుణులు అంటున్నారు. తాజాగా సిరియా దేశ విదేశాంగ
కీవ్: రష్యా బలగాలు కీవ్ను చట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీవ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నగరంలో ఉన్న భారతీయులంతా ఇవాళే కీవ్ను వదిలివెళ్లాలని ఆదేశించింద
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే ఇప
స్విట్జర్లాండ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. అడ్వెంచర్స్కు పెట్టింది పేరు. మార్షల్ ఆర్ట్స్లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. తైక్వాండోలోనూ పుతిన్కు బ్లాక్ బెల్ట్ ఉంది. అయితే తాజాగా ఉక్రెయి�
కీవ్: ఉక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో రష్యా వెనుకబడినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. కీవ్ దిశగా రష్యా సేనలు భారీ సంఖ్యలో వెళ్తున్నా.. అక్కడ ఆ
కీవ్: సుమారు 40 మైళ్ల పొడువైన రష్యా సైనిక కాన్వాయ్ కీవ్ దిశగా వెళ్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. మాక్సర్ టెక్నాలజీ ఈ ఇమేజ్లను రిలీజ్ చేసింది. ఉక్రెయిన్పై దండయాత్ర చేప
హైదరాబాద్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కాగా, ఉక్రెయిన్లో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం ప్రకటించ�