రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి ఒక్క రోజు ముందే (ఈ నెల 23 న) హైదరాబాద్కు చెందిన ప్రతీక్, ఉక్రెయిన్కు చెందిన లియుబోవ్ ఆ దేశంలో పెండ్లి చేసుకొన్నారు.
చార్మినార్, ఫిబ్రవరి 28: హైదరాబాద్లోని లాల్దర్వాజకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రాహుల్ గుప్తా ఉక్రెయిన్లో చిక్కుకొన్నాడు. ఆ దేశంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల్లో స్వదేశానికి వచ్చేందుకు సహాయం కో
30 శాతం పతనమైన రష్యా కరెన్సీ బ్యాంకులపై స్విఫ్ట్ ఆంక్షల దెబ్బ మాస్కో/టోక్యో, ఫిబ్రవరి 28: ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ప్రతీకారంగా అమెరికాసహా దాని మిత్రదేశాలు, ఐరోపా అగ్రదేశాలు తీసుకుంటున్న ఆర్థికపరమైన
ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న కొందరు విద్యార్ధులన
కీవ్: ఉక్రెయిన్కు వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం అభ్యర్థించారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రత్యేక విధానం ద్వారా ఐరోపా కూటమ
కీవ్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ చేసిన ఎదురుదాడిలో 5300 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. రష్యా దాడికి నేటితో అయిదు రో�
ఉక్రెయిన్ బోర్డర్లో భారతీయ విద్యార్థులపై సైనికులు దాష్టీకం చెలాయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భారతదేశం ఓటు వేయలేదు. దీంతో �
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఓ అభ్యర్థన చేసింది. కాల్పుల విరమణ పాటించాలని రష్యాను ఆ దేశం కోరింది. ఉక్రెయిన్-బెలారస్ బోర్డర్లో జ�