రష్యా సైనిక బలగాలకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్లో చూపించిన తెగువ ప్రశంసనీయమన్నారు. సాయుధ బలగాలు, స్పెషల్ ఆపరేషన్ బలగాలకు పుతిన
తనకు అండగా నిలిచిన ఆ కుటుంబం కోసం ఓ హర్యానా యువతి తపిస్తున్నది. కుటుంబ పెద్దలు దేశ రక్షణకు వెళ్లగా.. ఇంటి పట్టున వదిలేసిన చిన్నారులను వదిలి.. మాతృదేశానికి...
రష్యా చొరబాటు కారణంగా ఉక్రెయిన్లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ మంత్రి మిఖైలో ఫెడోరోవ్ ఒక ట్వీట్ చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ను ఉద్దేశించి చే�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంత్జాతీయ పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ నుంచి తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలుమార్లు యూరప�
హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించినందుకు ప్రతిగా రష్యాపై అమెరికా విధిస్తున్న కఠిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భూమిపై కూలిపోయే ప్రమాదం ఉన్నదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్�
దేశవ్యాప్తంగా రూ.1,600 కోట్లతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రరంగ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) అమలు చేస్తుంది. ఈ పథకం ఐదేండ్ల ప
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాకు చేసే ఎగుమతులపై కవరేజీని ఉపసంహరించాలని ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) నిర్ణయించింది. ఈ నెల 25 నుంచే ఇది అమల్లోకి రాగా, ఎగ
మళ్లీ నీ ఒడిలోకి చేరుతానో లేదో.. బరువెక్కిన గుండెలతో దేశాన్ని వదిలివెళ్తున్న ఉక్రెయిన్ ప్రజలు అక్కున చేర్చుకొంటున్న పోలాండ్, రొమేనియా శరణార్థులు 50 లక్షలు దాటొచ్చు: యూఎన్ కీవ్: చంకలో చంటిపాపలు, చేతిలో
ఉక్రెయిన్ నుంచి ముంబైకి 219మంది .. ఆపరేషన్ గంగ పేరుతో తరలింపు ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. 219 మంది
భద్రంగా దేశం దాటిస్తామన్న అమెరికా పారిపోను.. పోరాడుతానన్న జెలెన్స్కీ కీవ్, ఫిబ్రవరి 26: తమ కన్నా వందల రెట్లు పెద్దదైన దేశం ఆక్రమణకు వచ్చింది. శత్రుమూకలు ఎంతో శక్తిమంతమైనవి. వాళ్ల సైనిక బలం ఎక్కువ. వాళ్ల ద�
జెలెన్స్కీ ప్రస్థానం కీవ్: రష్యా దండయాత్ర నేపథ్యంలో వెన్నుచూపని వీరోచిత పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది. ‘నా దేశం, నా ప్రజల కోసం పో