ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. ప్రధాన నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో మాతృభూమిపై మమకారంతో సామాన్యులు కూడా గన్ను పట్టుకుంటూ.. కదన రంగంలోకి దిగుతున్నారు. మొన్నటికి
నిర్మల్, ఫిబ్రవరి 27 : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన వారిని సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం బుధవా�
రష్యా సైనిక బలగాలకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్లో చూపించిన తెగువ ప్రశంసనీయమన్నారు. సాయుధ బలగాలు, స్పెషల్ ఆపరేషన్ బలగాలకు పుతిన
తనకు అండగా నిలిచిన ఆ కుటుంబం కోసం ఓ హర్యానా యువతి తపిస్తున్నది. కుటుంబ పెద్దలు దేశ రక్షణకు వెళ్లగా.. ఇంటి పట్టున వదిలేసిన చిన్నారులను వదిలి.. మాతృదేశానికి...
రష్యా చొరబాటు కారణంగా ఉక్రెయిన్లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలిగింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ మంత్రి మిఖైలో ఫెడోరోవ్ ఒక ట్వీట్ చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ను ఉద్దేశించి చే�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంత్జాతీయ పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ నుంచి తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలుమార్లు యూరప�
హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించినందుకు ప్రతిగా రష్యాపై అమెరికా విధిస్తున్న కఠిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భూమిపై కూలిపోయే ప్రమాదం ఉన్నదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్�