ష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎన్నో జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. బాంబు దాడులతో ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తున్నది. నిత్యం బాంబు మోతలతో జనం దద్దరిల్లిపోతున్నారు. యుద్ధం ప్ర�
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ.. రష్యా జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకవేళ యుద్ధం ఆగిపోతే తాము తటస్థంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ అన్నారు. కానీ దీని కోసం �
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఇవాళ్టి నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకోనున్నారు. స్కూళ్లు తెరుస్తున్నట్లు ఆదివారం ఆ నగర మేయర్ ప్రకటన చేశార�
రష్యా ఆక్రమిత భూభాగాల్లో ప్రారంభిస్తామన్న ఉక్రెయిన్ దేశాన్ని ముక్కలు చేసేందుకు రష్యా యత్నిస్తున్నదని ధ్వజం ఆయుధాలు ఇవ్వాలని పశ్చిమ దేశాలకు జెలెన్స్కీ విజ్ఞప్తి లీవ్పై క్రూయిజ్ క్షిపణులతో విరుచ�
తమ మిత్రదేశాలు కానీ దేశాలన్నీ రష్యా నుంచి ఏమైనా కొనుగోలు చేస్తే కచ్చితంగా రష్యా రూబెల్స్లోనే చెల్లించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అతేకాదు ఈ క్రమంలోనే రష్
ఖార్కీవ్లో ఆహారం కోసం క్యూలో ఉన్న వారిపైకి షెల్ దాడులు.. ఆరుగురు మృతి లీవ్పై రష్యా రెండు రాకెట్ బాంబులు పుతిన్ను కసాయి అన్న జో బైడెన్ పోలండ్లో ఉక్రెయిన్ మంత్రులతో భేటీ లీవ్, మార్చి 26: పౌరులే లక్ష్
జెనీవా: ఉక్రెయిన్లోని హాస్పిటళ్లు, అంబులెన్సులు, డాక్టర్లపై వేర్వేరుగా 70 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఆ దాడుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ
కీవ్: ఉక్రెయిన్లో కొన్ని రోజుల క్రితం మారియపోల్లోని డ్రామా థియేటర్పై రష్యా మిస్సైల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 300 మంది మృతిచెంది ఉంటారని ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్ల
రష్యా దళాలతో ఉక్రెయిన్ సైన్యం దాదాపు నెల రోజులుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈయూ దేశాలతో తాజాగా స్వీడన్ నేతలతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తాము కేవలం ఉక్రెయిన్ ప్రజల కోసమే ప�