కీవ్: రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 153 మంది పిల్లలు మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అలాగే 245 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి ఆరంభమైన రష్యా దురాక్రమణలో 400 మంది పిల్లలు ప్రభావితమయ్య
న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య గత నెల రోజుల నుంచి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా టూర్లో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో తలెత్తిన స�
కీవ్: మారియపోల్ మారణహోమానికి ఈ వీడియోలే నిదర్శనం. బాంబుల వర్షంతో మోత మోగి.. ఇప్పుడు శిథిలాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. వేల సంఖ్యలో బిల్డింగ్లు నేల మట్టం అయ్యాయి. నగరమంతా నిర్మానుస్యాన్ని
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�
శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీనిచ్చి 24 గంటలు గడువక ముందే రష్యా యూటర్న్ తీసుకొన్నది. కీవ్, చెర్నిహివ్ నగరాలపై చేస్తున్న దాడులను తగ్గించేందుకు అంగీకరిస్తున్నామని ప్రకటించిన పుతిన్ సేనలు బు�
కీవ్: తూర్పు ఉక్రెయిన్లో ఉన్న అన్ని నగరాలపై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. డోనెస్కీ ఫ్రంట్లైన్లో ఉన్న అన్ని పట్టణాలపై బాంబుల వర్షం కురుస్తోంది. డోనెస్కీ ప్రాంతంలో 2014 నుంచి ఉక్రెయిన�
మాస్కో: రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న సైనిక ఆయుధ బాండాగారంపై ఉక్రెయిన్ మిస్సైల్ దాడి చేసింది. పశ్చిమ రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న మిలిటరీ క్యాంపు నుంచి భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధి
టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తొలిసారిగా జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి కట్టుబడటానికి ఇరు దేశాలూ ఒప్పుకొన్నాయి. ఇ�
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ
మికోలైవ్: ఉక్రెయిన్లోని దక్షిణ నగరం మికోలైవ్పై రష్యా రాకెట్లతో దాడి చేసింది. అయితే ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్ ఆ రాకెట్ దాడికి ధ్వంసమైంది. బిల్డింగ్ మధ్య భారీ రంధ్రం ఏర్పడింది. ఉక్రెయిన్ అధిక