ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�
శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీనిచ్చి 24 గంటలు గడువక ముందే రష్యా యూటర్న్ తీసుకొన్నది. కీవ్, చెర్నిహివ్ నగరాలపై చేస్తున్న దాడులను తగ్గించేందుకు అంగీకరిస్తున్నామని ప్రకటించిన పుతిన్ సేనలు బు�
కీవ్: తూర్పు ఉక్రెయిన్లో ఉన్న అన్ని నగరాలపై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. డోనెస్కీ ఫ్రంట్లైన్లో ఉన్న అన్ని పట్టణాలపై బాంబుల వర్షం కురుస్తోంది. డోనెస్కీ ప్రాంతంలో 2014 నుంచి ఉక్రెయిన�
మాస్కో: రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న సైనిక ఆయుధ బాండాగారంపై ఉక్రెయిన్ మిస్సైల్ దాడి చేసింది. పశ్చిమ రష్యాలోని బెల్గరోడ్లో ఉన్న మిలిటరీ క్యాంపు నుంచి భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధి
టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తొలిసారిగా జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి కట్టుబడటానికి ఇరు దేశాలూ ఒప్పుకొన్నాయి. ఇ�
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ
మికోలైవ్: ఉక్రెయిన్లోని దక్షిణ నగరం మికోలైవ్పై రష్యా రాకెట్లతో దాడి చేసింది. అయితే ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్ ఆ రాకెట్ దాడికి ధ్వంసమైంది. బిల్డింగ్ మధ్య భారీ రంధ్రం ఏర్పడింది. ఉక్రెయిన్ అధిక
భారత్లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. రష్యా నుంచి భారీగా సన్ఫ్లవర్ ఆయిల్ కొనేందుకు భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి 45 వేల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస
ఇస్తాంబుల్: ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందిన ప్రతినిధులు శాంతి చర్చల కోసం ఇస్తాంబుల్లో సమావేశం అయ్యారు. ఆ ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఇవాళ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ మాట్లాడాడు. జెలెన్స్కీ, ప�