కీవ్: ఉక్రెయన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి. రష్యాను ఎదుర్కొనేందుకు కొన్ని యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. బ్ర�
మహిళలను చంపి శరీరాలపై గుర్తులు రష్యా సైనికులపై ఉక్రెయిన్ ఆరోపణ బుచా పట్టణంలో జెలెన్స్కీ పర్యటన కీవ్, ఏప్రిల్ 4 : భీకర దాడులతో ను ధ్వంసం చేస్తున్న రష్యా బలగాలు.. మహిళలు, బాలికలపై అకృత్యాలకు పాల్పడుతున్�
కీవ్: ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన మిస్సైల్ దాడితో.. రష్యాకు చెందిన ఎంఐ-28 హెలికాప్టర్ రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. బ్రిటన్కు చెందిన స్ట్రార్స్ట్రీక్ మిస్సైల్తో రష్యా హ�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా ఊచకోతకు పాల్పడుతున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. యావత్ దేశాన్ని చిత్రహింసకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఓ మీడియాతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో ఉన్న బుచ్చా పట్టణం ఇప్పుడో శవాల దిబ్బగా మారింది. అక్కడ భారీ స్థాయిలో రష్యా సైనికులు సామూహిక హత్యలకు పాల్పడ్డారు. ఓ శ్మశానవాటిక వద్ద సుమారు 45 అడుగల గొయ్యి
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా మారణహోమం సృష్టిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలతో పాటు పౌరులను లక్ష్యంగా చేసుకొని దురాగతాలకు పాల్పడుతున్నది. కీవ్ సమీపంలోని బుచ్చా పట్టణంల�
కీవ్: ఉక్రెయిన్తో ఒకవైపు చర్చలు కొనసాగిస్తున్న రష్యా, మరోవైపు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేస్తున్నది. నల్ల సముద్రంలోని పోర్ట్ సిటీ ఒడెస్సాపై ఆదివారం ఉదయం వైమానిక దాడులు చేసింది. దీంతో భారీగా మంటలు,
చమురు డిపో ధ్వంసం చేసిన జెలెన్స్కీ సేన రష్యా వెల్లడి.. స్పష్టతనివ్వని ఉక్రెయిన్ ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ కీవ్, ఏప్రిల్ 1: రష్యా భూభాగంలోని ఓ ఇంధన డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు బాంబు
కీవ్: రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 153 మంది పిల్లలు మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అలాగే 245 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి ఆరంభమైన రష్యా దురాక్రమణలో 400 మంది పిల్లలు ప్రభావితమయ్య
న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య గత నెల రోజుల నుంచి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియా టూర్లో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో తలెత్తిన స�
కీవ్: మారియపోల్ మారణహోమానికి ఈ వీడియోలే నిదర్శనం. బాంబుల వర్షంతో మోత మోగి.. ఇప్పుడు శిథిలాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. వేల సంఖ్యలో బిల్డింగ్లు నేల మట్టం అయ్యాయి. నగరమంతా నిర్మానుస్యాన్ని
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�
శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీనిచ్చి 24 గంటలు గడువక ముందే రష్యా యూటర్న్ తీసుకొన్నది. కీవ్, చెర్నిహివ్ నగరాలపై చేస్తున్న దాడులను తగ్గించేందుకు అంగీకరిస్తున్నామని ప్రకటించిన పుతిన్ సేనలు బు�