ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడాన్ని పశ్చిమ దేశాలన్నీ తప్పుబడుతూ.. రష్యాపై పలువిధాల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది కానీ.. అవి అంత ప్రభావం చూప
ఉక్రెయిన్పై రష్యా మారణకాండ కొనసాగుతున్నది. పోర్టు నగరమైన ఒడెసాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి
కీవ్: రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్లో భారీ విధ్వంసం జరిగింది. బిల్డింగ్లు, మౌళిక సదుపాయాలన్నీ ఆ దేశం కోల్పోయింది. అయితే ఆ భౌతిక నష్టం సుమారు 60 బిలియన్ల డాలర్లు ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస
ఉక్రెయిన్ ఆక్రమణలో అత్యంత కీలక నగరమైన మరియుపోల్ రష్యా వశమైంది. యుద్ధం ప్రారంభించిన దాదాపు నెల రోజుల తర్వాత రష్యా అతి కష్టమ్మీద గురువారం ఈ నగరాన్ని చేజిక్కించుకొన్నది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుత�
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న మార్చురీల్లో వేల సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రష్యా దళాలు ఆ ప్రాంతం నుంచి విరమించిన తర్వాత సుమారు 1020 మంది పౌరు
మాస్కో: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్కు చెందిన 1053 సైనిక కేంద్రాలను తమ దళాలు అటాక్ చేసినట్ల రష్యా పేర్కొన్నది. రాత్రికి రాత్రే ఈ దాడి జరిగినట్లు రష్యా వెల్లడ�
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టిసారించింది. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్ ఆక్రమణకు పుతిన్ సేనలు కదిలాయి. డాన్బాస్ శివారు ప్రా�
రష్యాతో ఎడతెగని యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు పలు పాశ్చాత్య దేశాలు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరికి అగ్రరాజ్యం అమెరికా పూర్తి సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాధినేతలు ఉక్రెయిన్లో పర
శ్రీరామ నవమి ఉత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై శివసేన తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి ఘటనలే పునరావృత్�
యుద్ధం మొదలై రెండు నెలలు సమీపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించాలన్న రష్యా కాంక్ష నెరవేరడంలేదు. దీంతో అధ్యక్షుడు పుతిన్ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రష్యా తరఫున త్వరలో సిరియా ఫైటర్లను ర�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. లివివ్ నగరంపై ఇవాళ మిస్సైల్ దాడి జరిగింది. నాలుగు క్షిపణులతో ఇవాళ రష్యా అటాక్ చేసినట్లు గవర్నర్ మాక్సిమ్ కోజిస్కీ తెలిపారు. ప్రాథమిక సమ�