ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమను ఒంటరి చేసేందుకు విదేశీశక్తుల ప్రయత్నాలు విజయం సాధించలేవని, తమ లక్ష్యం నెరవేరే వరకు దాడి కొనసాగు
కీవ్: రష్యా దాడితో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. అయితే ఆ ఆక్రమణ వల్ల భారీ సంఖ్యలో ఉక్రేనియన్లు దేశం విడిచి వెళ్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 48 లక్షల మంది ఉక్రెయి
వాషింగ్టన్: ఉక్రెయిన్లో అత్యాచారం, లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు సంబందించిన ఫిర్యాదులు యునైటెడ్ నేషన్స్కు అందుతున్నాయి. రష్యాకు చెందిన సాయుధ బలగాలు.. అత్యాచ
ఉక్రెయిన్పై రష్యా సేనల దాడుల నేపథ్యంలో రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యా దేశాధ్యక్షడు రంజాన్ కడీరోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన టెలిగ్రాం ఛానెల్లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ‘‘మరియాపోల్ మాత్రమే కాదు, కీవ్పై కూడా ద�
కీవ్: రష్యా దాడి వల్ల దక్షిణ నగరమైన మారియపోల్లో వేలాది మంది మృతిచెంది ఉంటారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వ నేతలతో జరిగిన వీడియో మీటింగ్లో ఆయన పాల్
లండన్: ఉక్రెయిన్లో ఫాస్పరస్ బాంబులతో రష్యా దాడులు చేసే అవకాశం ఉందని బ్రిటన్ హెచ్చరించింది. మారియపోల్ నగరంలో రష్యా ఆ బాంబులను వాడే ఛాన్సు ఉన్నట్లు బ్రిటన్ అంచనా వేసింది. బ్రిటన్ రక�
ఉక్రెయిన్ యుద్ధ చీఫ్గా సీనియర్ జనరల్ కీవ్ స్వాధీనం విఫలం అవడమే కారణం బయలుదేరిన రష్యా మరో యుద్ధ కాన్వాయ్ 13 కిలోమీటర్ల మేర వాహనాల్లో ఫిరంగులు కీవ్ సమీపంలో సామూహిక ఖననం పదుల సంఖ్యలో మృతదేహాలు గుర్త�
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుద్ధభూమి ఉక్రెయిన్లో పర్యటించారు. రాజధాని కీవ్ వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి కీవ్ వీధుల్లో తిరిగారు. కీవ్ను రష్యా బలగాలు చుట్టిముట్టిన వేళ �
ఆర్బీఐ హెచ్చరిక కీలక వడ్డీ రేట్లు యథాతథం ద్రవ్యోల్బణం లక్ష్యం పెంపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపు
కొనసాగుతున్న మారణహోమం రైల్వే స్టేషన్పై రాకెట్లతో దాడులు 50 మందికి పైగా మృతి ఇది హద్దుల్లేని క్రూరత్వం: జెలెన్స్కీ ఉక్రెయిన్ బాలికలపై రష్యా సైనికుల లైంగిక దాడులు తమపై దృష్టి పడొద్దని జట్టు కత్తిరించు�
ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యా.. సైన్యంతోనే కాకుండా పలు దేశాలపై సైబర్ దాడులకు కూడా తెగబడిందట. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, అమెరికా లక్ష�