రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్లోని పలు నగరాలు శిధిలాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం వదిలి పారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్లో పెళ్లి గౌన్లు తయారు చేసు ప్రముఖ సంస్థ ‘మిల�
ఉక్రెయిన్ దేశంపై దాడులకు తెగబడిన రష్యా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది అయతే సోషల్ మీడియా వేదికగా రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చంపేస్తే ప్రపంచానికి చాలా మేల�
ఉక్రెయిన్పై రష్యా సేనలు భయంకరంగా దాడులు చేస్తుండటంతో.. చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం విడిచి పారిపోతున్నారు. ఇలానే హసన్ పిసెకా అనే పిల్లాడు కూడా జపోరిజియా నుంచి స్లొవేకియా వెళ్లాడు. అతని చేతిలో ఒక చిన్�
హైదరాబాద్: కిన్జాల్ హైపర్సోనిక్ మిస్సైల్ను ఇవాళ రష్యా ప్రయోగించింది. ఉక్రెయిన్లోని ఓ ఆయుధ డిపోను ఆ క్షిపణితో టార్గెట్ చేసింది. రష్యా అమ్ములపొదిలో ఉన్న అత్యంత అధునాతన వెపన్ ఇది. కిన్జాల్ అ�
వాషింగ్టన్: ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్లు .. ఉక్రెయిన్కు మద్దతుగా నివాళి అర్పించారు. చికాగోలోని ఉక్రెయిన్ చర్చికి వెళ్లిన ఆ ఇద్దరూ పుష్పగుచ్ఛాలతో నివాళి ప్ర�
మాస్కో: సుమారు 1300 మంది తలదాచుకుంటున్న మారిపోల్లోని డ్రామా థియేటర్పై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో వందలాది మంది మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే ఈ ఘటన పట్ల రష్యా కొత�
Fumio Kishida | జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీకి చేరుకుంటారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
Artyom Datsishin | ఉక్రెయిన్పై రష్యాలు దాడుల్లో మరో కళాకారుడు మృతిచెందాడు. గురువారం కీవ్లోని ఓ బిల్డింగ్పై రష్యా సేనలు చేసిన రాకెట్ దాడిలో ప్రముఖ నటి ఒక్సానా షెవెట్స్ మృత్యువాతపడ్డారు. తాజాగా ఉక్రెయిన్ టాప్
లీవ్పై రష్యా బలగాల భీకర దాడులు పోలండ్కు వలస వెళ్తున్న వేలాది మంది ఉక్రెయిన్లు ఉన్నది అక్కడే రాజధాని కీవ్పైనా బాంబుల మోత స్కూళ్లు, దవాఖానలపై పుతిన్ సేనల దాడులపై ప్రపంచ దేశాల ఆగ్రహం దర్యాప్తు చేపట్టా�
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక క్షీణత ప్రభావం అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరిక న్యూఢిల్లీ, మార్చి 18: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సంభవించే ప్రపంచ ఆర్థిక క్షీణత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం �
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా దళాల మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినట్లు కొన్ని కథనాలు చెప్తున్నాయి. దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే �
ఉక్రెయిన్లో రష్యా దళాలు చేసిన దాడిలో కర్ణాటకకు చెందిన ఒక మెడికల్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్దం సమయంలో చాలా మంది భారతీయులు ఉక్రెయిన్లో ఇరుక్కుపోయారు. వారిలో కర్ణాటకకు చె�