Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడులు 25వ రోజుకు చేరాయి. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్లో భారీగా ప్రజలు మరణిస్తున్నారు. ఈక్రమంలో మార్చి 18 నాటికి ఉక్రెయిన్లో 847 మంది పౌరులు మృతిచెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడిం
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఈ భయానక వాతావరణంలో ఒక్క ఐరోపానే కాకుండా ప్రపంచ దేశాలకు యుద్ధ భీతిని కలిగిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధ�
ఉక్రెయిన్పై తొలిసారిగా హైపర్సానిక్ క్షిపణి కింజాల్ను ప్రయోగించినట్టు రష్యా సైన్యం శనివారం వెల్లడించింది. ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరంలో భూగర్భంలో ఉన్న ఆయుధ గోదాంను కింజాల్ సాయంతో ధ్వంసం చేసినట్టు
ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడంతో చాలా పశ్చిమ దేశాల నేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పిచ్చి పట్టటిందని, పారానాయిడ్గా ఉన్నారని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రష్యా మిత్రదేశం బెలారస్ అధ్యక�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం శనివారానికి 24వ రోజుకు చేరింది. రష్యా సైనిక దళాలు దాడులను తీవ్రం చేస్తున్నాయి. మైకోలైవ్లో ఉక్రెయిన్ ఆర్మీ బ్యారక్ను రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఉక్ర�
ఓ వైపు ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. అంతరిక్ష ప్రయోగాలపైనా దృష్టిపెట్టింది. రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున�
రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్లోని పలు నగరాలు శిధిలాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం వదిలి పారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్లో పెళ్లి గౌన్లు తయారు చేసు ప్రముఖ సంస్థ ‘మిల�
ఉక్రెయిన్ దేశంపై దాడులకు తెగబడిన రష్యా ప్రభుత్వంపై ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది అయతే సోషల్ మీడియా వేదికగా రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చంపేస్తే ప్రపంచానికి చాలా మేల�
ఉక్రెయిన్పై రష్యా సేనలు భయంకరంగా దాడులు చేస్తుండటంతో.. చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం విడిచి పారిపోతున్నారు. ఇలానే హసన్ పిసెకా అనే పిల్లాడు కూడా జపోరిజియా నుంచి స్లొవేకియా వెళ్లాడు. అతని చేతిలో ఒక చిన్�
హైదరాబాద్: కిన్జాల్ హైపర్సోనిక్ మిస్సైల్ను ఇవాళ రష్యా ప్రయోగించింది. ఉక్రెయిన్లోని ఓ ఆయుధ డిపోను ఆ క్షిపణితో టార్గెట్ చేసింది. రష్యా అమ్ములపొదిలో ఉన్న అత్యంత అధునాతన వెపన్ ఇది. కిన్జాల్ అ�
వాషింగ్టన్: ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్లు .. ఉక్రెయిన్కు మద్దతుగా నివాళి అర్పించారు. చికాగోలోని ఉక్రెయిన్ చర్చికి వెళ్లిన ఆ ఇద్దరూ పుష్పగుచ్ఛాలతో నివాళి ప్ర�
మాస్కో: సుమారు 1300 మంది తలదాచుకుంటున్న మారిపోల్లోని డ్రామా థియేటర్పై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో వందలాది మంది మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే ఈ ఘటన పట్ల రష్యా కొత�
Fumio Kishida | జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీకి చేరుకుంటారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.