వాషింగ్టన్: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం యూరోప్లో పర్యటించనున్నారు. బ్రసెల్స్లో ఉన్న నాటో కార్యాలయంలో ఆయన అక్కడి నేతలతో ముచ్చటించనున్నారు. ఈ టూర్�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు ఈ అంచనా వేశారు. వాస్తవానికి ఉక్రెయిన్ రా�
chemical plant | ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సుమీపై రష్యన్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో నగరం సమీపంలో ఉన్న సుమీఖింపోరమ్ కెమికల్ ప్లాంట్ (chemical plant) నుంచి భారీగా అమ్మోనియా (Ammonia) వాయువ
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులపై చర్చిండానికి ఈ నెల 25న పోలండ్ వెళ్లనున్నారు.
MBBS student Naveen | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం స్వదేశానికి చేరుకున్నది. తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో సోమవారం నవీన్ మృతదేహం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న అంశం ఉక్రెయిన్-రష్యా యుద్ధం. ఈ రెండు దేశాల మధ్య పలు దశల్లో చర్చలు జరిగినా ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ప్రస్తుతం ఈ రెండు దేశాలు కీలకమైన అంశాల్లో ఒప్పందాని�
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యాపై పశ్చిమ దేశాలు రకరకాల ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా నుంచి చమురు, ఆహారపు ఉత్పత్తుల దిగుమతులపైనే చాలా దేశాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలో ర�
ఉక్రెయిన్తో రష్యా దళాలు కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా దళాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు చాలా వరకు తప్పుబడుతున్నాయి. ఇ
రష్యా సేనలు చేస్తున్న భయంకరమైన దాడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్ ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. తాజాగా ఇక్కడకు చేరిన ఉక్రెయిన్ వలసలకు పెసెల్ గుర్తింపు కార్�
ఉక్రెయిన్పై రష్యా సేనలు చేస్తున్న దాడిని ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఖండించాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, అమెరికా ఈ దాడిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ క్రమంలోనే రష్యాపై విపరీతమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయ�
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్లోని ప్రధాన పట్టణాలపై రష్యన్ బలగాలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా (US) సహా నాటో దేశ�
Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడులు 25వ రోజుకు చేరాయి. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్లో భారీగా ప్రజలు మరణిస్తున్నారు. ఈక్రమంలో మార్చి 18 నాటికి ఉక్రెయిన్లో 847 మంది పౌరులు మృతిచెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడిం
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఈ భయానక వాతావరణంలో ఒక్క ఐరోపానే కాకుండా ప్రపంచ దేశాలకు యుద్ధ భీతిని కలిగిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధ�
ఉక్రెయిన్పై తొలిసారిగా హైపర్సానిక్ క్షిపణి కింజాల్ను ప్రయోగించినట్టు రష్యా సైన్యం శనివారం వెల్లడించింది. ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరంలో భూగర్భంలో ఉన్న ఆయుధ గోదాంను కింజాల్ సాయంతో ధ్వంసం చేసినట్టు