ఒకనాడు దేశానికి దారిచూపిన బెంగాల్కు ఇప్పుడు తెలంగాణ దారి దీపమైంది. నేడు తెలంగాణ ఆలోచించేది రేపటి దేశ ఆచరణ అవుతుందన్న కొత్త నానుడి మరోసారి నిజమైంది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతూ యుద్ధం కారణంగా ఇబ్బ�
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉక్రెయిన్పై సైనిక ఆపరేషన్ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ఇప్పటి వరకు 15 లక్షల మంది చిన్నారులు స్వదేశం నుంచి పారిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించా�
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా దేశ నేతలు, పలువరు వ్యాపారవేత్తలపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా.. ప్రతిగా అమెరికా
కీవ్: మారిపోల్ నగరంలో జరిగిన భీకర పోరులో రష్యా జనరల్ హతమైనట్లు ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. ఈ యుద్ధంలో రష్యా నాలుగవ జనరల్ను కోల్పోయినట్లు అజోవ్ ఆర్మీ తెలిపింది. మారిపోల్ దాడి సమయంలో �
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరస్తుడని అమెరికా ఆరోపించింది. ఆ దేశానికి చెందిన ఎగువ సేనేట్లో ఏకపక్షంగా పుతిన్పై తీర్మానం చేశారు. సాధారణంగా భిన్నాభిప్రాయాలు వ్యక్త�
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బాంబుల దాడిని మరింత ఉద్ధృతం చేసింది. మంగళవారం జరిపిన దాడుల్లో నగరంలోని ఓ 15 అంతస్తుల బిల్డింగ్తో పాటు పలు భవనాలు ధ్వంసమయ్యాయి. డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు
ఉక్రెయిన్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం కారణంగా చదువును మధ్యలోనే వదిలేసి ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థు
‘యుద్ధంలో విజేతలు కాదు..కేవలం నిష్క్రమించిన వారే ఉంటారు’ అని బ్రిటీష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు యుద్ధం ఎప్పుడు విషాదానికి, మానవ హననానికి మాత్రమే సాక్షీభూతంగా నిలుస్తుందని బాలీవుడ్�
న్యూయార్క్ : ఉక్రెయిన్లో ఫాక్స్ న్యూస్ కెమెరామెన్ మృతి చెందారు. ఈ విషయాన్ని అమెరికా నెట్వర్క్ తెలిపింది. ఉక్రెయిన్లో జరిగిన ప్రమాదంలో కెమెరా మెన్ పియరీ జాక్రెజ్స్కీ మృతి చెందినట్లు పేర్కొంది