వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగి నేటితో 20 రోజులయ్యాయి. అయితే ఇప్పటి వరకు రష్యా 900 కన్నా ఎక్కువ క్షిపణులను ఉక్రెయిన్పై వదిలినట్లు అమెరికా తెలిపింది. అమెరికా రక్షణ కార్యాలయం పెంటా
కీవ్: రష్యా ఇవాళ తెల్లవారుజామున భీకర ఫైరింగ్ జరిపింది. కీవ్పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. జనావాసాలను టార్గెట్ చేశారు. కీవ్లోని పలు ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్లు ఆ దాడికి ధ్వంసం అయ్యాయి. సత
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఇవాళ ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల పేలుళ్లు నమోదు అయ్యాయి. రష్యా తెల్లవారుజామున కీవ్ నగరంపై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడెక్కడ ఆ పేలుళ్
ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అని లేకుండా అన్ని నగరాల్లో సైరన్ల మోత మోగుతున్నది. కీవ్ శివార్లలో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య పోరాటం సాగుతున్నది. మరింత
మాస్కో: రష్యా నుంచి ఇంధనాన్ని కోనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస
రష్యాతో జరుగుతున్న పోరాటంలో గాయపడిన సైనికులను ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సైనికులతో కాసేపు మాట్లాడి, వారికి మెడల్స్, టైటిల్స్ అందించారు. సైనికులు కోర�
కీవ్: రష్యా తన దూకుడు పెంచింది. కీవ్ నగరంపై నిన్న రాత్రి భారీ స్థాయిలో దాడులు చేసింది. నివాస ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్పై ఫైరింగ్ చేసింది. ఆ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రె�
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన మిత్రదేశమైన చైనా సాయాన్ని కోరింది. సైనికంగా, ఆర్థికంగా ఆదుక�
దాదాపు మూడు వారాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆహార సంక్షోభం వైపుగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజవాయువు ధరలు పెరిగిన కారణంగా ఫెర్టిలైజర్ కంపెనీల�
మరొకరికి గాయాలు ల్వీవ్: రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్టు బ్రెంట్ రేనాడ్ మృతిచెందగా, జువాన్ అరెడొండో అనే మరో జర్నలిస్టుకు గాయాలయ్యాయి. ఉక్రెయిన్లోని కీవ్ సమీప ఇర్పిన్ పట్టణంలో ఒ�
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ వల్ల అక్కడి ప్రజలు భయంతో దేశం వదిలి పారిపోతున్నారు. అయితే అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలో తెలియని దుస్థితిలో చాలా మంది ఉన్నారు. అంతేకాదు, బోర్డర్ వరకూ చేరుకున్నా కూడా రకరకాల ధ�
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చేస్తారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తండ్రి కూడా అలాంటి వాడే. అమెరికాలో హాయిగా ఉంటున్న అతను.. తన కుమార్తె కోసం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ చేరుకున్నాడు
ఉక్రెయిన్లో చాలా చిన్న చిన్న నగరాలు ధ్వంసమైపోయాయని, అవి ఇక లేవని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆ దేశంపై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ య