రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�
Equality For Telangana | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. Statue Of Equality విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీని Equality For Telangana అంటూ సోషల్ మీడియా వేదికగా పలువ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదం ముదురుతున్నది. మమత శుక్రవారం తూర్పు మిడ్నాపూర్లో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం
కోల్కతా, జనవరి 31: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, సీఎం మమత బెనర్జీల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. మమత సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ను బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మమతనే స్వయంగా వెల్�
విభజన హామీలను నెరవేర్చండి ట్విట్టర్లో ప్రధాని మోదీకి కేటీఆర్ వినతి హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి న�
స్టార హీరోల భార్యలు సోషల్ మీడియాలో సందడి చేయడం టాలీవుడ్ కు కొత్త కాదు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహా, నాని భార్య అంజన వీళ్లంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పంచుకోవాల్సిన తమ కుటుంబ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తన ఫాలోవర్స్ను ఆ సంస్థ అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వత్తడి చేయడం వల్ల తన స్వరాన్న�
Twitter | ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో
Government bans 35 Pak-operated YouTube channels | ఓ ఫేస్బుక్ ఖాతాతో పాటు 35 యూట్యూబ్ ఛానెల్స్, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, మరో రెండు వెబ్సైట్లను నిషేధించాలని
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, టీడీపీ నే�
ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు ట్విట్టర్లో ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్క విద్యాలయాన్ని కూడా తెలం�
టికెట్ రేట్ల పెంపుపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ. చర్చలు సంతృప్తిగా ముగిశాయని ప్రకటించిన ఆయన అందుకు భిన్నంగా వరుస ట్వీట్ల�