స్టార హీరోల భార్యలు సోషల్ మీడియాలో సందడి చేయడం టాలీవుడ్ కు కొత్త కాదు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహా, నాని భార్య అంజన వీళ్లంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పంచుకోవాల్సిన తమ కుటుంబ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తన ఫాలోవర్స్ను ఆ సంస్థ అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వత్తడి చేయడం వల్ల తన స్వరాన్న�
Twitter | ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో
Government bans 35 Pak-operated YouTube channels | ఓ ఫేస్బుక్ ఖాతాతో పాటు 35 యూట్యూబ్ ఛానెల్స్, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, మరో రెండు వెబ్సైట్లను నిషేధించాలని
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, టీడీపీ నే�
ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదు ట్విట్టర్లో ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్క విద్యాలయాన్ని కూడా తెలం�
టికెట్ రేట్ల పెంపుపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ. చర్చలు సంతృప్తిగా ముగిశాయని ప్రకటించిన ఆయన అందుకు భిన్నంగా వరుస ట్వీట్ల�
‘గత సినిమాల విషయంలో కథలు బాగున్నా వాటిని తెరపై ఆవిష్కరించడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పరాజయాలు ఎదుర్కొన్నా. సరైన రిలీజ్ డేట్ దొరకడం ముఖ్యమని అర్థంచేసుకున్నా. భవిష్యత్తులో ఆ తప్పులను పునరావృతం చేయకుం
హ్యూస్టన్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఆటోపైలట్ టీమ్లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి చేరారు. ఈ విషయాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. తన ఆట�
Mohan Babu | సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కాదని అన్నారు మోహన్బాబు. కొన్ని వేల మంది ఆశలు, కుటుంబాలు, జీవితాలతో ముడిపడినదని తెలిపారు. సినిమా టికెట్ల రేట్ల వివా�
Manchu Manoj | కథానాయకుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బుధవారం ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని
Twitter | నిషేధింత కంటెంట్ను తొలగించలేదనే కారణంతో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్కు ఒక కోర్టు షాకిచ్చింది. మొత్తం రూ.30 లక్షలు జరిమానా కట్టాలంటూ తీర్పు వెలువరించింది.
Bill gates | కరోనా మహమ్మారి కొత్త రూపం ఒమిక్రాన్ ప్రపంచంలో వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మహమ్మారి గురించి తీవ్రంగా హెచ్చరించారు. మహమ్