న్యూయార్క్, ఏప్రిల్ 25: మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికే చిక్కనున్నది. సంస్థను 43 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసేందుకు మస్క్ ఇచ్చి�
తనకు సొంతిల్లు లేదని, స్నేహితుల ఇండ్లల్లోనే పడుకొంటానని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలా న్ మస్క్ తెలిపారు. టెస్లాలో పనిచేసే ఇంజినీర్ల బృందంలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని, రాత్రిళ్లు వాళ్ల ఇండ్ల
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో పీన్లరీ వేదిక, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ స
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను సొంతం చేసుకునేందుకు ప్రపంచంలో అత్యంత శ్రీమంతుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. ఇప్పటికే 9 శాతం వాటాను కొన్న మస్క్ అమెరికా క
సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ వెల్లడి న్యూయార్క్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ట్విట్టర్ బోర్డులో చేరకూడదని ఎలన్ మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సీఈవో, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్వ�
ప్రఖ్యాత సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. అయితే ఇది కావాలని చాలా మంది ప్రముఖులు చాలా కాలంగా ట్విట్టర్ను అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్లో భారీగా షేర్లు కొన్ని ప్రపంచ కుబేరుడు �
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�