మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను సొంతం చేసుకునేందుకు ప్రపంచంలో అత్యంత శ్రీమంతుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. ఇప్పటికే 9 శాతం వాటాను కొన్న మస్క్ అమెరికా క
సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ వెల్లడి న్యూయార్క్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ట్విట్టర్ బోర్డులో చేరకూడదని ఎలన్ మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సీఈవో, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్వ�
ప్రఖ్యాత సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. అయితే ఇది కావాలని చాలా మంది ప్రముఖులు చాలా కాలంగా ట్విట్టర్ను అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్లో భారీగా షేర్లు కొన్ని ప్రపంచ కుబేరుడు �
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�
ఈవీల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలాన్ మస్క్..ట్విట్టర్లో 9.2 శాతానికి సమానమైన 73.5 మిలియన్ల షేర్లను కొనుగోలు చేశారు. గత నెలలో సంస్థపై వ్యంగస్థాలు సందించిన మస్క్..తాజాగా పెట్టుబడులు పెట్టడం విశేషం. సోషల్ మ�
ట్విటర్ అకౌంట్లో మనం ఏదైనా పోస్ట్ చేస్తే ఎడిట్ చేయడం కుదరదు. ఏదైనా తప్పుగా పోస్ట్ అయితే మొత్తం డిలీట్ చేసి, మళ్లీ పోస్ట్ చేయాల్సిందే. అయితే, ఎడిట్ ఆప్షన్పై పనిచేస్తున్నాం అని ట్విటర్ ఈ ఏడాది ఏ
తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు కేంద్ర ప్రభుత్వ హర్ఘర్ జల్ యోజన ద్వారా సరఫరా చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు
సోషల్ మీడియాలో ఉద్యోగాల ప్రకటన హవా ట్విట్టర్లో 6వేల ట్వీట్లకు తెలంగాణ హ్యాష్ట్యాగ్ బీజేపీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలేవంటూ ప్రశ్నలు హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): #కేసీఆర్ #తెలంగాణ.. సోషల్ మీడియా�