తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు కేంద్ర ప్రభుత్వ హర్ఘర్ జల్ యోజన ద్వారా సరఫరా చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు
సోషల్ మీడియాలో ఉద్యోగాల ప్రకటన హవా ట్విట్టర్లో 6వేల ట్వీట్లకు తెలంగాణ హ్యాష్ట్యాగ్ బీజేపీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలేవంటూ ప్రశ్నలు హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): #కేసీఆర్ #తెలంగాణ.. సోషల్ మీడియా�
మంత్రి కేటీఆర్ మరోసారి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్, ఎన్ఐటీలో సీటు సాధించిన ఇద్దరు నిరుపేద అక్కాచెల్లెళ్లు కావేరి, శివాని చదువులకు పూర్తి భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు �
Apple | అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్
హైదరాబాద్ : ట్విట్టర్ తన సేఫ్టీ మోడ్ ఫీచర్ బీటా వెర్షన్ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరులో ప్రారంభంలో రూపొందించిన సేఫ్టీ మోడ్, మీకు హానికరమైన లేదా దుర్వినియోగమైన ట్వీట్లను ఆటోమేటిక్ గా �
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం సామాజిక మాధ్యమాల్లో వెల్లివిరిసింది. వేలాది మంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా�
నిబంధనల పేరుతో కేంద్రం చెప్పుచేతల్లోకి ఆ పార్టీ సోషల్ ఆర్మీ ఏం చేసినా పట్టని సంస్థలు- మార్కెట్కు గండి పడుతుందని మౌన దీక్షలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఇంటర్మీడియేటరీ గైడ్లైన్
ModiEnemyOfTelangana | నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీ అపహాస్యం చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండి�
రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�
Equality For Telangana | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. Statue Of Equality విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీని Equality For Telangana అంటూ సోషల్ మీడియా వేదికగా పలువ