మంత్రి కేటీఆర్ మరోసారి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్, ఎన్ఐటీలో సీటు సాధించిన ఇద్దరు నిరుపేద అక్కాచెల్లెళ్లు కావేరి, శివాని చదువులకు పూర్తి భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు �
Apple | అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్
హైదరాబాద్ : ట్విట్టర్ తన సేఫ్టీ మోడ్ ఫీచర్ బీటా వెర్షన్ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరులో ప్రారంభంలో రూపొందించిన సేఫ్టీ మోడ్, మీకు హానికరమైన లేదా దుర్వినియోగమైన ట్వీట్లను ఆటోమేటిక్ గా �
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం సామాజిక మాధ్యమాల్లో వెల్లివిరిసింది. వేలాది మంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా�
నిబంధనల పేరుతో కేంద్రం చెప్పుచేతల్లోకి ఆ పార్టీ సోషల్ ఆర్మీ ఏం చేసినా పట్టని సంస్థలు- మార్కెట్కు గండి పడుతుందని మౌన దీక్షలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఇంటర్మీడియేటరీ గైడ్లైన్
ModiEnemyOfTelangana | నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీ అపహాస్యం చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండి�
రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�
Equality For Telangana | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. Statue Of Equality విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీని Equality For Telangana అంటూ సోషల్ మీడియా వేదికగా పలువ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదం ముదురుతున్నది. మమత శుక్రవారం తూర్పు మిడ్నాపూర్లో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం
కోల్కతా, జనవరి 31: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, సీఎం మమత బెనర్జీల మధ్య వివాదం మరింత ముదురుతున్నది. మమత సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ను బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని మమతనే స్వయంగా వెల్�
విభజన హామీలను నెరవేర్చండి ట్విట్టర్లో ప్రధాని మోదీకి కేటీఆర్ వినతి హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి న�