RGV | సంచలనాలకు కేంద్ర బిందువులా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఆయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొండా’.
ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన ముద్దుగుమ్మ సమంత రూత్ ప్రభు. ఈ అమ్మడు అక్కినేని వారసుడు నాగ చైతన్యని వివాహం చేసుకొని సమంత అక్కినేనిగా మారింది. తన సోషల్ మీడియా పేజెస్ అన్నిం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించాలంటూ కోర్టుకెక్కారు. ఈ ఏడాది జనవరిలో యూఎస్ కాపిటల్పై ట్రంప్ అభిమానుల దాడి తర్వాత ఆయన అకౌంట్ను ట్విటర్
ట్విట్టర్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్రకటనహైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 28 (నమస్తే తెలంగాణ): దేశంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అ
ఇచ్చోడ: మనస్సు ఉంటే మార్గముంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ పంచాయతీ నిరూపిస్తోంది. పంచాయ�
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక జరిగినా దానిపై ఎవరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మరి బీసీసీఐ. క్రికెట్కు గుడ్బై చెప్పిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ( MS Dhoni
ఈ సోషల్ మీడియా యుగంలో ఏ వీడియో వైరల్ ( Viral Video ) కావాలన్న క్షణం కూడా పట్టదు. అలాగే అలాంటి వీడియోల్లో ఉన్న లొసుగులను పట్టుకోవడంలోనూ నెటిజన్లను మించిన వాళ్లు లేరు.
న్యూఢిల్లీ : వెబ్ పోర్టల్స్, సోషల్ మీడియాల్లో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల పట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సంస్థల్లోనూ నకిలీ వార్త�
తమిళ స్టార్ హీరో సూర్య విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. త్వరలో జై భీమ్ అనే సినిమాతో సూర్య ప్రేక్షకుల మ�
ప్రస్తుతం అప్ఘనిస్థాన్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అప్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకొని.. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో అప్ఘాన్ పౌరులు దేశం విడిచి వెళ
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు పవన్ జపం చేస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్త�
ఆర్థిక సాధికారత కేసీఆర్ ప్రయత్నం దళిత బంధుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘20వ శతాబ్దంలో భారతర�