ప్రస్తుతం అప్ఘనిస్థాన్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అప్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకొని.. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో అప్ఘాన్ పౌరులు దేశం విడిచి వెళ
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు పవన్ జపం చేస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్త�
ఆర్థిక సాధికారత కేసీఆర్ ప్రయత్నం దళిత బంధుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘20వ శతాబ్దంలో భారతర�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాలకు తాను పూర్తిగా వ్యతిరేకినని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ట్వీట్కు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను.. ట్విట్టర్ సంస్థ అన్లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను
సోషల్ మీడియా అనేది జనాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఒక విషయం జనాలకు తెలియాలంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. జనాలకు తెలిసిపోతుంది. ఒక విషయాన్నినెగెటివ్గా లేదా పాజిటివ్గా ప�
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తన పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోరు కానీ.. సమకాలీన అంశాల మీద మాత్రం ఆయన పోస్టులు పెడుతుంటార�
Priyanka Gandhi: ట్విట్టర్ ఇండియా రాహుల్గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను లాక్ చేయడంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు.
నిబంధనలు ఉల్లంఘించామంటూ ట్విటర్ తమ అధికారిక అకౌంట్ను బ్లాక్ చేసిందని కాంగ్రెస్ ( Congress ) ఆరోపించింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతల అకౌంట్లను ట్విటర్ ( Twitter ) లాక్ చేసిన విషయం తెలిసిందే. అ
ఇండియా జనాభాపై నోరు జారిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇండియా జనాభా 1 బిలియన్ 300 కోట్లు అని ఇమ్రాన్ అన్నారు. ఆ మధ్య వరల్డ్ టెస్