న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా కంపెనీలు నకిలీ ఖాతాలపై ఫిర్యాదు అందిన 24 గంటల్లో వాటిని తొల
సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ట్విట్టర్కు సంబంధించిన కేసులను త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా వివిధ రకాలుగా జరిగిన వేధింపులపై స�
యూఎన్హెచ్చార్సీకి భారత్ స్పష్టంన్యూఢిల్లీ, జూన్ 20: సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ వ్యక్తులకు సాధికారిత కల్పించేందుకే కొత్త ఐటీ నిబంధనలను ప్రవేశపెట్టామని భారత్ స్పష్టం చేసింది. వాటిపై ఐక్యర
ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టీకరణ కంపెనీ పాలసీల కంటే దేశ చట్టాలే ఉన్నతమని వెల్లడి నూతన ఐటీ రూల్స్ను పాటించకపోవడంపై ఆగ్రహం జరిమానా ఎందుకు విధించకూడదో తెలుపాలని ప్రశ్న భారత చట్టాల�
న్యూఢిల్లీ: ట్విటర్కు ఇన్నాళ్లూ ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణలను ప్రభుత్వం తొలగించిన సమయంలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిని గత నెలలో ఢిల్లీ ప�
‘జవాబుదారీతనం నుంచి మినహాయింపు’ రద్దు కొత్త ఐటీ నిబంధనలు పాటించనందుకు కేంద్రం నిర్ణయం ప్రతి ట్వీట్కు ఇకపై ట్విట్టర్ బాధ్యత వహించాల్సిందే కేంద్రప్రభుత్వ వర్గాల వెల్లడి ట్విట్టర్తో పాటు ఇద్దరు జర్న
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. కొత్త ఐటీ నిబంధనలకు లోబడని కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త రూల
గ్రీవెన్స్ అధికారులను నియమించిన సంస్థలు జాబితాలో ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్.. న్యూఢిల్లీ, జూన్ 15 : కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను 800కు పైగా సోషల్మీడియా సంస్థలు, ఓట�
ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు | ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఈ నెల 18న శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని మంగళవారం ఆదేశించి