గ్రీవెన్స్ అధికారులను నియమించిన సంస్థలు జాబితాలో ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్.. న్యూఢిల్లీ, జూన్ 15 : కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను 800కు పైగా సోషల్మీడియా సంస్థలు, ఓట�
ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు | ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఈ నెల 18న శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని మంగళవారం ఆదేశించి
ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో ప్రయత్నిస్తుంటారు. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కు మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేస్తూ పానీపూరిలో రింగ్ ను ఉంచి ప్రేయసిని ఆశ్చర్యంలో ముంచ
ట్విట్టర్లో ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు సిటీబ్యూరో,జూన్ 7 (నమస్తే తెలంగాణ): మైలార్దేవ్పల్లి నుంచి జల్పల్లి మున్సిపాలిటీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించిన పీ7 రహదారి పొడవునా.. ఏర్పాట
వ్యాక్సినేషన్పై నేటికీ సరైన వ్యూహంలేదు రాష్ర్టాలకు సరఫరాలో కేంద్రం పూర్తి విఫలం టీకా హబ్లోనే టీకా కొరత దురదృష్టకరం చిన్నచిన్న దేశాలూ ముందే మేల్కొన్నాయి కెనడా ఒక వ్యక్తికి 9 డోసులు ఆర్డర్ చేసింది ఇప�
కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం హెచ్చరిక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిందే భారతీయ అధికారుల్ని నియమించాలి లేదంటే, ‘జవాబుదారీ మినహాయింపు’రద్దుచేస్తాం ఆ తర్వాత పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుం�
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్కు చివరిసారి, కఠినమైన హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, లేదంటే చట్టపరమైన పర్యవసానాలను ఎదు�
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్కు బ్లూటిక్ రీస్టోర్ చేసింది ట్విటర్. దానిని తొలగించిన గంటల వ్యవధిలోనే ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థ రీస్టోర్ చేయడం గమనార్హం. గతేడాది జులై నుంచి ఈ
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత అకౌంట్ నుంచి బ్లూ టిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించింది. ఆరు నెలలకుపై�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఫిర్యాదు పరిష్కారానికి ఓ అధికారిని నియమించింది ట్విటర్. ఆ అధికారికి సంబంధించిన పేరు, చిరునామాలను సైట్లో ఉంచింది. అయితే నిబంధనల ప్రకారం నియమిం�