ఆ బీజేపీ నేతల ఖాతాలు నిలిపివేయండి.. ట్విట్టర్కు కాంగ్రెస్ లేఖ | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు బీజేపీ నేతల ఖాతాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర�
కరోనాపై పోరుకు చేయూతవాషింగ్టన్: కొవిడ్-19 సంక్షోభంతో అల్లాడుతున్న భారత్కు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల (రూ.1,10,19,99,750) సాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్
నారా లోకేశ్పై కేసు | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై కేసు నమోదైంది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్పై ఫేస్బుక్, ట్విటర్లాంటి సోషల్ మీడియా సైట్లు నిషేధం విధించిన సంగతి తెలుసు కదా. ఇక లాభం లేదనుకొని తానే సొంతంగా ఓ కమ్యూనికేష�
ముంబై: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాపై వేటు పడింది. ఆమె ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ మంగళవారం ప్రకటించింది. ద్వేషపూరిత ప్రవర్తనను నిరోధించేందుకు ట్విట�
న్యూఢిల్లీ: సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా నడుస్తున్న ఓ హ్యాష్ట్యాగ్ను ఆ సంస్థ తాత్కాలికంగా తొలగించడమే దీనికి కారణం. ఫేస్బుక్లో కొన్నాళ్లు�
మార్ఫింగ్ ఫొటోలతో ట్వీట్లు.. సుమోటోగా కేసు నమోదు చేసిన సైబర్క్రైమ్ పోలీస్ తెలంగాణ శకుంతల పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచి ఆమె ఫొటోనే ప్రొఫైల్గా వాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రముఖులపై ట
హైదరాబాద్: పారిశ్రామికవేత్తలు అప్పుడప్పుడు సామాజిక అంశాలపై పోస్టింగులు పెట్టి సంచలనం కలిగిస్తుంటారు. తాజాగా బయోకాన్ పారిశ్రామిక దిగ్గజం కిరణ్ మజుందార్-షా కరోనా టీకాపై పెట్టిన పోస్టింగు వైరల్ అవుతున్�