న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్కు బ్లూటిక్ రీస్టోర్ చేసింది ట్విటర్. దానిని తొలగించిన గంటల వ్యవధిలోనే ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థ రీస్టోర్ చేయడం గమనార్హం. గతేడాది జులై నుంచి ఈ
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత అకౌంట్ నుంచి బ్లూ టిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించింది. ఆరు నెలలకుపై�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఫిర్యాదు పరిష్కారానికి ఓ అధికారిని నియమించింది ట్విటర్. ఆ అధికారికి సంబంధించిన పేరు, చిరునామాలను సైట్లో ఉంచింది. అయితే నిబంధనల ప్రకారం నియమిం�
కరోనా బాధితులకు సాయం చేసేందుకు ట్విట్టర్లో వేగంగా స్పందిస్తున్న మంత్రి కేటీఆర్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఇతరరాష్ర్టాలకు చెందినవారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మంగళవారం ఇలాంటి అనేక ట్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల విషయంలో ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్కు షాకిచ్చింది. కొత్త ఐటీ నిబంధనలను నిషేధించకపోతే వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ హుకూం జారీ చేసిం
సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో ఒకడు జూనియర్ ఎన్టీఆర్. కన్నడ కొన్ని పాటలు పాడిన తర్వాత అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
న్యూఢిల్లీ: కొత్త డిజిటల్ రూల్స్కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వానికి వివరాలు పంపాయి. నిబంధనల పాటింపును పర్యవేక్షించే ముగ్గురు అధికారుల (కంప్లయన్స్ ఆఫీసర్స్) వివరాలు అందజేయాలని ప్రభుత్వం ఆ
ట్విట్టర్ Vs కేంద్రం టూల్కిట్ల ‘పీటముడి ’
కొవిడ్-19 నివారణలో వైఫల్యాలపై విపక్షాల పేరిట టూల్ కిట్ ట్వీట్ వివాదంగా మారుతుంది. దీన్ని ట్విట్టర్ ......
మమ్మల్ని బెదిరిస్తున్నారు భారత్లో ఉద్యోగుల భద్రతపై ఆందోళనగా ఉంది: ట్విట్టర్ కేంద్రప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం మరింత ముదిరింది. తమ సంస్థపై పోలీసుల జరిపిన సోదాలు బెదిరింపుల్లా ఉన్నాయని ట్విట్టర�
భావ ప్రకటనా స్వేచ్ఛపై ట్విట్టర్ ఆరోపణ నిరాధారం!|
ట్విట్టర్ చేసిన ఆరోపణలు నిరాధారం అని కేంద్రం పేర్కొంది. మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్ విషయమై...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా నియంత్రణ కోసం ఆ రూల్స్ను రూపొందించారు. ఈ నేపథ్యంలో దీనిపై ట్విట్టర్ సంస్థ స్పందించింది. భారత్ల�
సోషల్మీడియాలో అర్కుట్ ట్రెండింగ్! ఎందుకంటే!!
టూల్ కిట్ వివాదం సోషల్ మీడియా సంస్థలు ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థల ప్రాణం మీదకు వచ్చింది. కొత్త ...
న్యూఢిల్లీ: 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను డిమాండ్ చేశారు. టూల్కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడు�