సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో ఒకడు జూనియర్ ఎన్టీఆర్. కన్నడ కొన్ని పాటలు పాడిన తర్వాత అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
న్యూఢిల్లీ: కొత్త డిజిటల్ రూల్స్కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వానికి వివరాలు పంపాయి. నిబంధనల పాటింపును పర్యవేక్షించే ముగ్గురు అధికారుల (కంప్లయన్స్ ఆఫీసర్స్) వివరాలు అందజేయాలని ప్రభుత్వం ఆ
ట్విట్టర్ Vs కేంద్రం టూల్కిట్ల ‘పీటముడి ’
కొవిడ్-19 నివారణలో వైఫల్యాలపై విపక్షాల పేరిట టూల్ కిట్ ట్వీట్ వివాదంగా మారుతుంది. దీన్ని ట్విట్టర్ ......
మమ్మల్ని బెదిరిస్తున్నారు భారత్లో ఉద్యోగుల భద్రతపై ఆందోళనగా ఉంది: ట్విట్టర్ కేంద్రప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం మరింత ముదిరింది. తమ సంస్థపై పోలీసుల జరిపిన సోదాలు బెదిరింపుల్లా ఉన్నాయని ట్విట్టర�
భావ ప్రకటనా స్వేచ్ఛపై ట్విట్టర్ ఆరోపణ నిరాధారం!|
ట్విట్టర్ చేసిన ఆరోపణలు నిరాధారం అని కేంద్రం పేర్కొంది. మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్ విషయమై...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా నియంత్రణ కోసం ఆ రూల్స్ను రూపొందించారు. ఈ నేపథ్యంలో దీనిపై ట్విట్టర్ సంస్థ స్పందించింది. భారత్ల�
సోషల్మీడియాలో అర్కుట్ ట్రెండింగ్! ఎందుకంటే!!
టూల్ కిట్ వివాదం సోషల్ మీడియా సంస్థలు ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థల ప్రాణం మీదకు వచ్చింది. కొత్త ...
న్యూఢిల్లీ: 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను డిమాండ్ చేశారు. టూల్కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడు�
నేటితో ముగియనున్న కేంద్రం ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ గడువున్యూఢిల్లీ, మే 24: దేశీయ ఫేస్బుక్, ట్విట్టర్ సేవలు బుధవారం నుంచి నిలిచిపోనున్నాయా? సామాజిక, డిజిటల్ మాధ్యమాల్లోని కంటెంట్ను నియంత్రించడంలో భాగ�
కలిసికట్టుగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్రజలకు ఎంపీ సంతోష్కుమార్ పిలుపు ట్విట్టర్లో 50 ఏండ్ల నాటి వీడియో పోస్ట్ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఒక మొక్కకు నీరు పోస్తే అది వృక్షమై ఎందరికో ప్రాణం పో
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. తన సినిమాల అప్డేట్స్ లేదంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్స్ను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మ�
ఆ బీజేపీ నేతల ఖాతాలు నిలిపివేయండి.. ట్విట్టర్కు కాంగ్రెస్ లేఖ | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు బీజేపీ నేతల ఖాతాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర�
కరోనాపై పోరుకు చేయూతవాషింగ్టన్: కొవిడ్-19 సంక్షోభంతో అల్లాడుతున్న భారత్కు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల (రూ.1,10,19,99,750) సాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్