Tirumala | తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకోవడం విశేషం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్ర�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో
నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల�
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. 10న ధ్వజారోహణం, 14న గజవాహనం, 15న స్వర్ణ రథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పు�
తిరుమల శ్రీవారి ట్రస్ట్కు ఓ భక్తు డు భారీ విరాళం అందజేశారు. కర్ణాటక రాష్ట్రం హరోహల్లికి చెందిన ఆర్కిడ్ లామినేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి టీ బాలసుదర్శన్రెడ్డి బర్డ్ ట్రస్ట్కు రూ.70,07,700 �
పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అనుబంధ పాతగుట్ట ఆలయంతోపాటు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, ఉపాలయాలను అర్చకులు, అధికారులు మ�
తిరుమల వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27 మధ్యలో శ్రీలక్ష్మి నారాయణస్వామి ఆలయం, రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, గుడ్డెలుగు తిరుగుతున్నట్టు కెమెరాలో రికార్డు అయిందని టీటీడీ తెలిపింది.
TTD | అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరి�
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రేపు మూతపడనుంది. శనివారం అర్ధరాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు దేవాలయాన్ని మూసివేస్తున�
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు.
29న రాహుగ్రస్త చంద్రగ్రహణం నేపథ్యంలో 28న టీటీడీ, వేములవాడ రాజన్న ఆలయాలు మూతపడనున్నాయి. ఈ పాక్షిక చంద్రగ్రహణం 29న తెల్లవారుజామున 1.05 గంటలకు మొదలై 2.22 గంటలకు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆ�
తిరుమల శ్రీవారికి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన వికాస్కుమార్ కిశోర్భాయ్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టు కోసం డీడీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఇచ్చారు.
తిరుమల వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి దర్శనమిచ్చారు.