హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకొన్నది. సిఫారసు లేఖలిచ్చిన భక్తుల మొబైల్కు ఓ లిం క్తో కూడిన మెసేజ్ను పం పుతున్నా రు.
భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెం ట్ ఆప్షన్ వస్తుంది. ఆన్లైన్లో నగదు చెల్లిస్తే టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.