మొబైల్, స్మార్ట్గాడ్జెట్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి సంస్థ సంగీత మొబైల్స్ తన పంతాను మార్చుకుంటున్నది. ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి వినూత్న సేవలను అందుబాటులోకి తీస�
రైలు టికెట్ల రిజర్వేషన్లలో చేపట్టిన ప్రధాన మార్పు దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. గతంలో ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే అక్టోబర్ 16న ప్రకటన చేసింద�
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులను మాత్రమే శబరిమలకు అనుమతించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ముఖ్యమ�
నిర్మాణ రంగంలో ఎంతో ప్రాధాన్యమున్న ఇసుక.. ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియ రెండు నెలలుగా నిలిచిపోయింది. నెన్నెల మండలం ఖర్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో ఈ సమస్య మొదలైంది. ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ కార్�
ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిలిచిపోవడంతో దళారులదే రాజ్యమైంది. రాత్రి పగలు తేడా లేకుండా దర్జాగా తరలిస్తూ అడ్డగోలు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా�
నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే క్వారీలను ప్రభుత్వం మూసివేసి రీచ్లను తగ్గించడంతో ఆన్లైన్ బుకింగ్లు జాప్యమవుతున్నాయి. ఇదే అదునుగా వ్యాపా�
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు తీసుకొన్నది. సిఫారసు లేఖలిచ్చిన భక్తుల మొబైల్కు ఓ లిం క్తో కూడిన మెసేజ్ను పం పుతున్నా �
అయోధ్య బాలరాముడు నేటి నుంచి(మంగళవారం) సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్�
రాజేశ్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాలనుకుంటున్నాడు. విమాన టిక్కెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా, తక్కువ ధరకే కనిపించాయి. ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్, పైగా పేరొందిన ట్రావెల్ ఏజెన్సీయేకదా అని ఏమ
online booking for pets | ప్రయాణికులు తమతోపాటు పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు కొన్ని షరతులు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏసీ-1 టైర్ కోచ్లోని 2 లేదా 4 బెర్త్ల కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తా�
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్యను నిరంతరం దర్శించుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చేవారు. ఇక నుంచి నిరంతరం స్వామి చెంతకు చేరేం దుకు అవకాశం కల్పించనున్నారు.
India - New Zealand 1st ODI | త్వరలో భారత్లో న్యూజిలాండ్ జట్టు పర్యటించనున్నది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. ఈ నెల 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్కు హైదరాబాద్లోని రాజీవ్గాందీ ఇంటర్నేష�