Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 22: అయోధ్య బాలరాముడు నేటి నుంచి(మంగళవారం) సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
హారతి/దర్శనం పాస్లు ఎలా పొందాలి?
బాలరాముడి దర్శనానికి భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా పాస్లు పొందవచ్చు. అయితే ఆన్లైన్ బుకింగ్ ప్రస్తుతానికి ప్రారంభం కాలేదు. అప్డేట్స్ కోసం ట్రస్టు అధికారిక వెబ్సైట్ను చెక్ చేసుకోవాలి.
ఆన్లైన్ బుకింగ్ ఎలా..
ఆఫ్లైన్లో ఎలా..
ఆలయ క్యాంప్ ఆఫీస్కు వెళ్లి, చెల్లుబాటు అయ్యే ఏదైనా ప్రభుత్వ ధ్రువీకరణ ఐడీ సమర్పించడం ద్వారా ఆఫ్లైన్లో పాస్లు పొందవచ్చు.
దర్శనం/హారతి వేళలు