రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అయోధ్య రామమందిరంలో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్
అయోధ్య విరాళాల దుర్వినియోగం గురించి ప్రజలకు తెలియడానికి ముందే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్కు తెలుసునని విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల
అయోధ్య రామ మందిరం విరాళాల్లో అవతకతవకల కేసులో రోజుకో కొత్త కోణం బయటకొస్తోంది. సిట్ నివేదిక ప్రకారం నిందితులు డబ్బులు, కానుకలు ఎలా దొంగిలించారో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, సీబీఐ విచారణ జరుపాలంటూ సుప్రీంకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది.
అయోధ్యలోని రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో యావత్ ఆలయ నిర్వహణ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పిలుపునిచ్చారు. పర్యవేక్షణ, జవాబుదారీతనం, ని
అయోధ్య రామమందిరం విరాళాలను దారి మళ్లించారంటూ వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ట్రస్ట్ అభ్యర్థన మేరకు సిట్ను నియమించామని, ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల దగ్గర ఏవైనా సాక్ష్య
IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ కోసం ఉత్తరప్రదేశ్ చేరుకున్న చెన్నై ఆటగాళ్లు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. తొలుత అయోధ్యలోని శ్రీ హనుమాన్ గర్హీ (Sri Hanuman Garhi)దేవాలయంలో పూజలు చేసిన క్రి�
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయాన్ని ఉదయం ఆరు గంటలకే భక్తల దర్శనం కోసం తెరవనున్నారు. రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. కుంభమేళా వల్ల దర్శనం, హారతి వేళల్లో కూడా మార్పులు చేశారు.
Ram Mandir | అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు.