IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ కోసం ఉత్తరప్రదేశ్ చేరుకున్న చెన్నై ఆటగాళ్లు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. తొలుత అయోధ్యలోని శ్రీ హనుమాన్ గర్హీ (Sri Hanuman Garhi)దేవాలయంలో పూజలు చేసిన క్రి�
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయాన్ని ఉదయం ఆరు గంటలకే భక్తల దర్శనం కోసం తెరవనున్నారు. రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. కుంభమేళా వల్ల దర్శనం, హారతి వేళల్లో కూడా మార్పులు చేశారు.
Ram Mandir | అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు భారత్పై బెదిరింపులకు దిగాడు. నవంబర్ 16, 17 తేదీల్లో అయోధ్య రామమందిరం సహా పలు హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతామని హెచ్చరించాడు.
యూపీలోని అయోధ్య రామాలయం నిర్మాణానికి కూలీల కొరత ఏర్పడింది. వాస్తవానికి ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, దానిని సెప్టెంబర్కు పొడిగించారు.
Ram Mandir | భక్తులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ (Tirupati Laddu) కల్తీ వివాదం వేళ అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి.
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాని (Ayodhya Ram Mandir)కి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ధ ఆలయానికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు దుబ్బాక చేనేత కార్మికులు పొందుతున్నారు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్�
రవితేజ హీరోగా హరీశ్శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరప్రదేశ్లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ని ప�