Ram Navami | శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు రామజన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Ayodhya Ram Mandir | శ్రీరామ జన్మభూమి క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో (Ayodhya Ram Mandir) హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామ మందిరంలో ‘రంగోత్సవం’ (Rangotsav) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
చిన్నారికి పాలు పట్టే వెండి ఉగ్గు గిన్నెను అమ్మమ్మో, నానమ్మో మురిపెంగా తీసుకొస్తారు. అన్నప్రాసన నాడు పాలబువ్వ పెట్టేప్పుడూ రజత పాత్రదే కీలకపాత్ర. బంగారాలు ఎన్ని ఉన్నా పాపాయికి అవసరమైన వస్తువుల్లో వెండ�
Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ (Kamal Nath) కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన తన కుమారుడు నకుల్నాథ్తో కలిసి బీజేపీ (BJP)లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం న�
K Keshava Rao | అయోధ్య రామమందిరాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని రాజ్యసభలో బీఆర్ఎస్ నేత కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ సర్కారు ప్రజా సమస్యలను పక్కనపె�
Parliament | 17వ లోక్సభలో చివరి రోజైన శనివారం అయోధ్య రామమందిరంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మాట్లాడుతూ రాంలల్లా ఆలయాన్ని నిర్మించడం చారిత్రక విజయంగా అభివర్ణించ�
మత సంబంధ విషయాలను రాజకీయం చేయరాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కొందరు హిం�
Ram Gowda | ఐదు దశాబ్దాల హిందువుల కల సాకారమయ్యింది. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తండోపతండాలుగా అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకుని వస్త�
Ayodhya | అయోధ్య (Ayodhya)లో బాలరాముడి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీని అదుపు చేసేందుకు లక్నో నుంచి బస్సు సర్వీసులను నిలిపివేశారు (No Buses).
Ram Temple | అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర
Ram Temple | అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ram Temple)లో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రామ్లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాముడి దర్శనానికి �