K Keshava Rao | అయోధ్య రామమందిరాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని రాజ్యసభలో బీఆర్ఎస్ నేత కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ సర్కారు ప్రజా సమస్యలను పక్కనపె�
Parliament | 17వ లోక్సభలో చివరి రోజైన శనివారం అయోధ్య రామమందిరంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మాట్లాడుతూ రాంలల్లా ఆలయాన్ని నిర్మించడం చారిత్రక విజయంగా అభివర్ణించ�
మత సంబంధ విషయాలను రాజకీయం చేయరాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కొందరు హిం�
Ram Gowda | ఐదు దశాబ్దాల హిందువుల కల సాకారమయ్యింది. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తండోపతండాలుగా అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకుని వస్త�
Ayodhya | అయోధ్య (Ayodhya)లో బాలరాముడి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీని అదుపు చేసేందుకు లక్నో నుంచి బస్సు సర్వీసులను నిలిపివేశారు (No Buses).
Ram Temple | అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర
Ram Temple | అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ram Temple)లో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రామ్లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాముడి దర్శనానికి �
Cyber cheaters | అయోధ్య రామమందిరం పేరును ఉపయోగించి జరిగే మోసాల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్లు, ఏపీకే
అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం శ్రీ రాముని పట్టాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగగా, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్�
Alia Bhatt | బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరను ధరించి ఆకట్టుకుంది.
Ram Mandir | శ్రీరామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. మొదటి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకున్
Ram Temple | భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. రద్దీ నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.