Cyber cheaters | అయోధ్య రామమందిరం పేరును ఉపయోగించి జరిగే మోసాల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్లు, ఏపీకే
అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం శ్రీ రాముని పట్టాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగగా, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్�
Alia Bhatt | బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరను ధరించి ఆకట్టుకుంది.
Ram Mandir | శ్రీరామ జన్మభూమి (Shri Ram Janmabhoomi) అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. మొదటి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శించుకున్
Ram Temple | భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. రద్దీ నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
PM Modi | కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్య (Ayodhya Ram Mandir)కు చేరాడు.. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్ల మంది భక్తులు జై శ్రీరాం అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు.
అయోధ్యలో రామయ్య (Ram Lalla) దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు.
అయోధ్య బాలరాముడు నేటి నుంచి(మంగళవారం) సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్�
కోట్ల మంది శతాబ్దాల కల నెరవేరింది.. బాలరాముడి రూపంలో శ్రీరాముడు అయోధ్యకు చేరాడు.. ఆ దివ్య రూపాన్ని చూసిన కోట్ల మంది భక్తులు జై శ్రీరాం అంటూ తన్మయత్వంతో పులకించిపోయారు.
బాలరాముడు తన సొంత ఇంటికి చేరిన వేళ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని రామాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఇతరత్రా ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు, స్వామి వారిక
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్' చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 200కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుందని చిత్ర బృ�