అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించి ఉండవచ్చు గాక. అంతమాత్రాన ఈ అంశంపై గాని, విస్తృతస్థాయిలో హిందూమతం,సెక్యులరిజం విషయాలపై గాని, ఆ పార్టీని చిరకాలంగా వేధిస్తున
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు.
యావత్తు దేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నలు శ్రీరాముడి జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇటీవలే ఇక్కడి నేత కార్మికుడు అయోధ్య రామ్లల్లాకు బంగారు చీరను బహూకరించాడు.
జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలంలో అయోధ్య భవ్య మందిర కల నెరవేరిన మధుర క్షణాలు రానేవచ్చాయి. ఎన్నో వివాదాలను అధిగమించి మరెన్నో న్యాయ పోరాటాల అనంతరం రూపుదిద్దుకున్న రాములోరి ఆలయ ప్రారంభోత్సవ వేడుక�
Ayodhya Ram Temple | ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతున్నది. జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరంలో స్వామివారి సాక్షాత్కరం కాబోతున్నది. మరికొద్ది గంటల్లో జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరుగనున్నది. ఇందుకు శ్రీరామజన్మభూమి క్ష�
అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహ ఏర్పాటుపై జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తంచేశారు. అక్కడ ఇప్పటికే రామ్లల్లా వర