యావత్ హిందూ సమాజం వేచిచూసిన సుదీర్ఘ స్వప్నం సోమవారం సాకారమైంది. అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ వేడుకను చూస్తూ భక్తులు తన్మయత్వం పొందారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామాలన్నీ రామనామ స్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే గ్రామాల్లోని ఆలయాల్లో రామునికి ప్రత్యేక పూజలతో పాటు భజనలతో ఊరేగింపు నిర్వహించ�
శ్రీరామ జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మాణం, బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇరువురు విద్యార్థులు తమ దైవభక్తిని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన తాటిపాముల రిషిభాగాధిత్య, �
బాలరాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హాజరు కాలేదు. అయోధ్య రామ మందిర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అద్వానీ.. ప్రతిష్ఠాపనకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్..అయోధ్యను సందర్శించేవారికి ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రూట్ల నుంచి అయోధ్యకు విమాన టికెట్ ధరను రూ.1,622గా నిర్ణయించింది.
Ram Mandir- Spice Jet | రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అయోధ్యకు ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్ వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Arun Yogiraj : భూమ్మీద ఉన్న వారిలో అదృష్టవంతుడిని తానే అన్నట్లు ఫీలవుతున్నాని శిల్పి అరుణ్ యోగిరాజ్ తెలిపారు. మా పూర్వీకులు, కుటుంబసభ్యుల ఆశీర్వాదం తనపై ఉన్నట్లు చెప్పారు. శ్రీరాముడి ఎల్లప్పుడూ తనత�
శతాబ్దాల హిందువుల కల మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నేడు ప్రారంభం కానున్నది. ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల తర్వాత ఇది సాకారమవుతున్నది.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ వెల్లడించారు.