అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. తెల్లవారుజామునే జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వ�
Indian Railway | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
Ayodhya Ram Mandir | రామ్లల్లా ప్రాణప్రతిష్టకు ముందు శ్రీరామ జన్మభూమి ఆలయం (Ayodhya Ram Mandir)పై రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంప్లను (postage stamps) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు విడుదల చేశారు.
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చ�
Ram Mandir | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో కొత్తగా నిర్మించిన రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతల విమర్శలపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ( Ram Temple Chief Priest ) �
Ayodhya Ram Mandir | అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట (Pran Pratistha) వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu)కి ఆ
Virat Kohli | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రయను కూడా వేగవంతం చేశారు. తాజాగా టీంఇం�
Ayodhya | బాలరాముడి(రామ్లల్లా) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. ఈ నెల 22న జరుగనున్న ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కాంపెక్స్ వద్ద మంగళవా
భీమారం, జనవరి 16 : మండల కేంద్రంలోని జయశంకర్ కాలనీకి చెందిన పిట్టల స్వప్న అయోధ్య రామమందిరం రూపంలో వేసిన ముగ్గు ఆకట్టుకున్నది. రామ మందిరంపై పక్షులు ఎగురుతున్నట్లు, హరిదాసు పాట పడుతున్నట్లు, ఆ పక్కనే చిన్నార�
Ayodhya | హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన రామాలయంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి రామాలయ �