Ayodhya Ram Mandir | కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టం కొద్దిరోజుల్లోనే సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎ
Hanuman | రాముడికి ఇచ్చిన మాటను హనుమాన్ టీమ్ నిలబెట్టుకుంది. చెప్పినట్టుగానే హనుమాన్ సినిమా కలెక్షన్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. నిన్న ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా వచ�
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతోపాటు శంకరాచార్య పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బీజేపీ ఓ రాజకీయ ప్రచారంగా మార్చిందని ధ్వజమెత్త
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్తం సమీపిస్తున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమత�
Ayodhya | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించి, ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
అయోధ్యలో ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరుగనున్న రామ మందిర ప్రారంభోత్సవం న్యూయార్క్లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్ స్కేర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) కానున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Ayodhya Ram Mandir | జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆలయం నైట్ వ్యూకి సంబంధించిన చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్ర�
Ram Mandir | దేశంలోని గుజరాత్ (Gujarat) సూరత్ (Surat) చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా సూరత్ చీరలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. చాలా మంది ప్రత్యేక సందర్భాల్లో సూరత్కు వెళ్లి చీరలను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా రామ
HanuMan | రామ మందిరం ప్రారంభోత్సవం వేళ ‘హనుమాన్’ (HanuMan) చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ‘హనుమాన్’ సినిమా ప్రతి టికెట్పై ఐదు రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Chiranjeevi | ఉత్తరప్రదేశ్ (UP) అయోధ్య (Ayodhya)లో రామ మందిర నిర్మాణం ఓ చారిత్రక ఘట్టమని అన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడ�
అయోధ్య భవ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం, స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెలంగాణలో విశిష్ఠత కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటుకు చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు శ్రీ రామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్ �
మేము అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మాకు సీఎం సిద్ధరామయ్యనే రాముడంతటివాడు’ అని కర్ణాటక మాజీ మంత్రి హెచ్ ఆంజనేయ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.