అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహం గురించి ఈ నెల 17న బహిర్గతపరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ, ఉడుపి పెజావర్ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ
Kishan Reddy | హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తులంటూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో �
Ayodhya Ram Mandir | యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఇప్పు�
అయోధ్య రామమందిరం ప్రా రంభోత్సవం వేళ కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మె ల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. 2002లో గుజరాత్లోని గోద్రాలో జరిగినట్టుగానే ఇప్పుడు కర�
అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.
త్వరలో కొలువుదీరనున్న అయోధ్య రాముడికి మన హైదరాబాద్ నగరం అపురూపమైన కానుకలు అందిస్తున్నది. రామ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకొనేలా చేయడంలో మన శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు.
Ayodhya Ram Mandir | 2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం.. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం.. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం... ఇవన్నీ అయోధ్యల
Ayodhya | అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్లోని రైల్వే స్టేషన్ (Ayodhya Train Station) పేరు మార్చింది.
Sharad Pawar | వచ్చే నెలలో జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి (Ram Temple inauguration) తనకు ఆహ్వానం అందలేదని ఎన్సీపీ అధ్యక్షుడు (NCP president) శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు.