తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కోరారు. ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కొందరు కొం
Thirumanjanam | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాల
సందర్భంగా ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించా�
MP Santosh | అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు సరికాదన�
Tirumala | సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించి�
VIP Break Darsan Cancel | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) లో ఈనెల 12 న ఒకరోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ( VIP Break Darsan )రద్దు చేశారు
తిరుమలలో మరోసారి అపచారం చోటుచేసుకొన్నది. శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. కొందరు భక్తులు ఈ సందర్భంగా వీడియో తీశారు. గత కొంతకాలంగా తిరుమల కొండపై నుంచి తరచూ విమానాలు వెళ్తున్నాయి. ఓ రో�
భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిర�
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కథానాయిక నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయ�
25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన నూతన పాలకమండ�
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలిగా సీతారంజిత్రెడ్డి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం శ్రీవారి ఆలయంలో జేఈవో వీరబ్రహ్మం ఆమెతో ప్రయాణ స్వీకారం చేయించారు.