తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లికర్ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ వేశ�
Tirumala | తిరుమల నడకమార్గంలో గతకొద్ది రోజుల నుంచి చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమలల
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 24 మంది సభ్యులతో నూతన పాలక మండలిని నియమించింది. ఇందులో తెలంగాణకు అవకాశం కల్పించింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డిని పాలక మండలి సభ్యురాలిగా నియమించింది.
ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ.5 వేలు కేటాయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ఏర్పాటుచేసింది. మండలిలో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు సభ్య�
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. 24 మంది సభ్యులతో కూడిన జాబితాను టీటీడీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి గడ్డం సీతా(ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి)కు టీటీడీ బోర్డులో చోటు దక
Tirumala | శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లగేజీ విధానంలో ఆధునిక మార్పులు తెచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్వే
తిరుమలలో భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్గా నడకదారిని అభివృద్ధి చేయాలని శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి టీటీడీకి సూచించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి దంపతులు రిషికేశ్ వెళ్లి �
తిరుమలలో మరో చిరుత చిక్కింది. కాలినడక దారిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అటవీ, టీటీడీ అధికారులు వెల్లడించారు. 14న తెల్లవారు జామున అదే ప్రాంతంలో ఓ చిరుత చిక్క�