Brahmotsavam | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా
సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వేద మం�
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తలమానికమైంది. ఉత్సవాల ఆరంభంలో గరుడధ్వజాన్ని ఎగురవేయటం, అయిదో రోజు గరుడవాహనంపై ఆ గజరాజరక్షకుడిని ఊరేగించటం, పరిసమాప్తి రోజున గరుడధ్వజం అవరోహణ చేయడం ఆ�
Srivari Brahmotsavam | సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ఆదివారం అంకురార్పణ జరిపారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి
TTD | ఈ నెల 18 నుంచి తిరుమల-తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 18,19 తేదీల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. తిరుమలలో పర్యటిస్తారు.
TTD Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 18 నుంచి ఉత్సవాలు జరుగనుండగా.. 17న అంకురార్పణ జరుగనున్నది.
TTD | తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు.
తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కోరారు. ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కొందరు కొం
Thirumanjanam | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాల
సందర్భంగా ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించా�
MP Santosh | అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు సరికాదన�
Tirumala | సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించి�